పరశురాముడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Senapathi santhosh kumar (చర్చ) చేసిన మార్పులను 223.196.166.117 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్బ్యాక్ |
చిన్న అక్షర దోషాలు, పంక్చువేషన్ సవరణలు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 17:
}}
[[బొమ్మ:parasurama.jpg|thumb|right|200px|పరశురామావతారము]]
[[శ్రీమహావిష్ణువు]] దశావతారములలో '''పరశురామావతారము''' (Parasurama Incarnation) ఆరవది.<ref name="Shah">Shahjahanpur – Etihasik Evam Sanskritik Dharohar</ref>
==పరశురాముని జన్మవృత్తాంతం==
కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన [[ఋచీక మహర్షి|ఋచీకుడు]] అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు.<ref name="Parsh"/>
==కార్తవీర్యునితో వైరం==
[[File:Paraśurāma fighting King Kartavirya Arjuna..jpg|thumb|కార్త్యవీరునితో పోరాడుతున్న పరశురాముడు.]]
హైహయ వంశజుడైన [[కార్తవీర్యార్జునుడు]] శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు.<ref name="Parsh">{{cite book|last = Rai| first = Kayyara Kinhanna| authorlink = | coauthors = | title =BhargavaParashurama| publisher = Litent ePublishing | date = June 13, 2010| location = | pages = 33| url = http://www.amazon.com/Parashurama-ebook/dp/B003RWS7O4/| doi = | id = }}</ref>
కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
పంక్తి 30:
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు.<ref name="Amar"/>
==రామాయణంలో పరశురాముడు==
[[దస్త్రం:Parsuram Ram Yudh.jpg|thumb|right|పరశురాముని ముందు రాముడు]]
[[సీత|సీతా]] స్వయంవరంలో [[శ్రీ రాముడు]] [[శివ ధనుస్సు]]ను విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టంచుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు.<ref>{{cite web|url=http://www.sacred-texts.com/hin/rama/ry076.htm|title=DEBARRED FROM HEAVEN}}</ref>. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది<ref name="Ramayana">{{cite book|last = [[Valmiki]]| first = | authorlink = | coauthors = Ralph, T. H.| title = The Ramayana |publisher = Amazon Digital Services | location = | pages = 1787 | url = http://www.amazon.com/Ramayana-English-ebook/dp/B004UITKYU/ | doi = | id = }}</ref><ref name="Ramayana"/>
==మహాభారతంలో పరశురాముడు==
* [[మహాభారతం]]లో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు
* [[కర్ణుడు]] తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
* [[ద్రోణాచార్యుడు]] కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. [[అర్జునుడు]] కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.<ref name="Mahabharata">{{cite book|last =Vyasa | first =Krishna-Dwaipayana | authorlink = | coauthors = Ganguli, Kisari Mohan| title = The Mahabharata|publisher = Sacred Texts|date = 1883–1896| location = | pages = | url = http://sacred-texts.com/hin/maha/index.htm | doi = | id = }}</ref>
==మరికొన్ని విషయాలు==
పంక్తి 50:
* భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమిలో గల 7 ప్రదేశాలను [[పరశురామక్షేత్రాలు]] అని అంటారు.
* [[కేరళ]]లో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.
==స్తోత్రాలు==
;[[రామదాసు]] రచించిన [[దాశరధీ శతకము]]లో పరశురాముని స్తుతి:
Line 65 ⟶ 66:
::జయ జగదీశ ! హరే!
</poem>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{దశావతారములు}}
|