నాగవల్లి (2010 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 21:
== కథా నేపథ్యం ==
ఇదిలాఉండగా, శరత్బాబు ప్యాలెస్లో ఒక్కొక్కరు చనిపోతుంటాడు. తనింటిలో 34 అడుగుల పాముందని తెలుసుకుని ఆఖరికి ఓ స్వామిజీ దగ్గరకు వెళతాడు. అతను మీ ఇంటి సమస్యను పరిష్కరిస్తానని అంటాడు. అయితే... ఇటువంటి సమస్యను సాల్వ్ చేసే వ్యక్తులు దేశంలో ఇద్దరే ఉన్నారంటూ.. డా
ఈశ్వర్ విదేశాలకు వెళుతున్నందువల్ల విజయ్ను పిలిపిస్తారు. అతను వచ్చినప్పటి నుంచి ఇంటిలో ఉన్న సమస్యను ఒక్కోటి తన మానసిక శాస్త్రం ప్రకారం పరిష్కరిస్తుంటాడు. అయితే ఈ క్రమంలో శరత్బాబుకున్న మిగిలిన ముగ్గురు కుమార్తెల్లో ఒకరిని చంద్రముఖి ఆవహించిందని గుర్తిస్తాడు. ఆ తర్వాత సమస్యను మరింత లోతుగా పరిశీలించడానికి లైబ్రరీకి వెళ్ళి విజయనగరం జిల్లా రామచంద్రాపురం రాజు చరిత్రను పరిశీలిస్తాడు.
పంక్తి 29:
అందులో తన గురువుగారి చెప్పినట్లుగా ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఆ రాజు నాగభైరవుడు అచ్చు తనలాగే వుంటాడు. పక్క రాజ్యంపై దండెత్తి ఆ రాజును సంహరించి నాట్యగత్తె చంద్రముఖి అందానికి దాసుడై ఆమెను తీసుకొస్తాడు. తన ప్రియుడి తప్ప ఎవరినీ ఊహించుకోలేనని ఆమె చెప్పడంతో ప్రియుడిని ఆమె కళ్ళముందే చంపేస్తాడు. ఆ తర్వాత తనను మోసం చేసిందనే కక్షతో ఆమెను సజీవదహనం చేస్తాడు.
తనను ఇలా చేసినందుకు నీపై ప్రతీకారం తీర్చుకుంటానని చంద్రముఖి చెప్పి చనిపోతుంది. అలా చనిపోయినా ఆత్మ చావకుండా అలా తిరుగుతూ శరత్బాబు సంస్థానానికి చేరుతుంది. ఇక నాగభైరవ రాజు ఊరిలోని ఎవర్నిచూసినా చంద్రముఖే కన్పిస్తుందని మంత్రికి చెప్పడంతో ఊరంతా కలిసి రాజును తరిమేస్తారు. అలా వెళ్లి ఓ కొండపై ధ్యానంలో ఉంటాడు. అలా 130 ఏళ్ళు జీవిస్తూ అఘోరాగా మారిపోతాడు. అతన్ని డా
== నటవర్గం ==
|