మారేపల్లి రామచంద్ర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
గ్రంధలయాల ఉద్యమాల కూడా రామచంద్ర శాస్త్రి గారు విశేషమైన సేవ చేశారు.1908 లో హిందూ పఠన మందిరంలో విశాఖపట్టణం [[గ్రంధాలయము]]ను యేర్పాటు చేశారు. [[దంత]] కళాశాల, [[కన్ను|నేత్ర]] కళాశాల కూడాస్థాపించారు.
== తెలుగు భాషా సేవ ==
గ్రాంథికవాదే అయినప్పటికీ, అచ్చతెలుగు మీద ఆయనకు మమకారం చాల హెచ్చు. ఈ మమకారం అచ్చతెలుగులో ఒక నిఘంటువును రూపొందించే దాకా వెళ్ళింది. కాని, ఆ నిఘంటు నిర్మాణం పూర్తయినట్లుగా కనపడదు. విశాఖపట్టణంలో శ్రీశ్రీ, పురిపండా అప్పలస్వామి, ఇత్యాదులు కలిసి ఏర్పరచిన ‘కవితా సమితి’ అనే సాహితీ సంస్థకు కవిగారు అద్యక్షులుగా ఉండేవారు.
 
సంస్కృత భాషా సంపర్కంవలన తెలుగులో చాలా పదాలు అంతరించి పోయినాయనీ, వాటిని తిరిగి సంపాదించుకోవడం కర్తవ్యమనీ నమ్మి ఆదిశగా కృషి చేశారు. సామాన్యంగా ఉత్తరప్రత్యుత్తరాలలో వాడే ‘శుభం’ అనే మాటకు అచ్చతెలుగు సమానార్ధకంగా ‘మేల్ ‘అనే మాటను వారు వాడే వారు. ‘దేవుడు’ అనే పదానికి ‘ఎల్లడు’ అనేది అచ్చతెలుగులో వారు సూచించిన పదం.
 
==దేశ సేవ==