కీచకుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
చి విరాటరాజు మహారాజు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 3:
| caption = ద్రౌపదితో కీచకుడు - రాజా రవివర్మ వర్ణచిత్రం
| weapon = [[గద]]
| family = [[విరాటరాజు|విరాటుడు]] (బావ), [[సుధేష్ణ]] (అక్క), [[ఉత్తర కుమారుడు]], [[ఉత్తర]], శ్వేత, శంఖ (మేనల్లుడు, మేనకోడళ్ళు)
}}
పంక్తి 10:
[[File:DHANU Bhima kills kichaka.jpg|thumb|left|భీముడు కీచకుడిని చంపడం (ఆర్టిస్టు: ధను)]]
[[విరాటరాజు]] రాజ్యం (విరాటగర్) ఇప్పుడు తూర్పు నేపాల్ లోని మొరాంగ్ జిల్లాలో ఉంది. కీచకుడు చంపబడిన ప్రదేశాన్ని కీచక్బాద్ అని పిలుస్తారు. ఇది బీరత్నగర్ నుండి తూర్పున కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝాపా జిల్లాలో ఉంది. ఝాపాలో అర్జుంధర అనే స్థలం కూడా ఉంది. [[విరాటరాజు]] పశువులను [[పాండవులు]] కాపాడి తిరిగి వచ్చేటప్పుడు పశువులకు దాహం వేయగా, అర్జునుడు తన [[గాండీవం]] చేత ఒక చెరువు (ధార) తవ్వి వాటికి నీరు అందించాడు.
== మహాభారతంలో==
పాండవులు ఒక సంవత్సరం పాటు విరాట రాజు రాజ్యభవనంలో పనివాళ్ళుగా చేరినప్పుడు పాండవుల భార్య ద్రౌపది, మహిళా సేవకురాలు (మాలిని) వేషంలో విరాట రాజు భార్య
ఆ రోజు రాత్రి మాలిని, వంటవాడిగా ఉన్న భీముడిని కలుస్తుంది. వారిద్దరూ కలిసి కీచకుడిని చంపడానికి ప్రణాళికను రూపొందిస్తారు. రాత్రి సమయంలో కీచకుడిని నర్తనశాలకు రమ్మని మాలిని చెబుతుంది. దాంతో కీచకుడు నర్తనశాలకు వస్తాడు. చీకట్లో మారువేషంలో ఉండి నిద్రపోతున్న భీముడిని చూసి మాలిని అనుకొని, ముందుకు రాగానే భీముడు ఒక్కసారిగా లేచి కీచకుడిపై పడతాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీయుడి చేతిలో కీచకుడు మరణిస్తాడు.<ref name="Kichaka badha">{{cite web |title=Virata parva |url=http://www.sacred-texts.com/hin/m04/m04022.htm |website=Sacred text |accessdate=1 July 2020}}</ref>
|