మొదటి ప్రోలరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{కాకతీయులు}}
మొదటి ప్రోలరాజు (1052 - 1076) మొదటి బేతరాజు కుమారుడు. '''మొదటిఅతనికి ప్రోలరాజు'''అరికేసరి/అరిగజ కేసరి, కాకతి వల్లబ బిరుదులు ఉన్నాయి. [[ఖాజీపేట]], [[పిల్లలమర్రి|పిల్లల మర్రి]], [[పాలంపేట]] శాసనాలు ఇతని ఘనకార్యాలను పేర్కొంటున్నాయి.
 
మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుని కొప్పం దండయాత్రలలో పాల్గొన్నాడుసహకరించాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి అనుమకొండనుహనుమకొండను వంశపారంపర్యపు హక్కులను ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు.
 
ఇతడు తన రాజ్యానికి పొరుగున ఉన్న వేములవాడ, కార్పర్తి, గుణసాగరం మొదలైన ప్రాంతాలను జయించాడు. భద్రంగుని సబ్బి మండలాన్ని ఆక్రమించాడు.
"https://te.wikipedia.org/wiki/మొదటి_ప్రోలరాజు" నుండి వెలికితీశారు