వేయిపడగలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==రచన, వేపధ్యం==
ఈ వవలను విశ్వనాధ సత్యనారాయణ ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వెంకటేశ్వర్లువేంకటేశ్వర్లు వ్రాశాడు. 1934లో సరిగ్గా 29 రోజుల్లో 999 అర[[టావు]]ల మీద వ్రాశాడు. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పోటో కోసం వ్రాయబడి బహుమతినందుకుంది. 1937-38లలో [[ఆంధ్ర పత్రిక]] సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. స్వర్ణోత్సవ సందర్భంగా తిరిగి 1987-88లో ఆంధ్ర పత్రికలోనే ప్రచురించారు. <ref name="వేయి">"వేయి పడగలు" పుస్తకానికి విశ్వనాధ పావనిశాస్త్రి పీఠిక</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/వేయిపడగలు" నుండి వెలికితీశారు