శ్రీహర్షుడు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 6:
== నైషాధ చరిత ==
1174లో విజయచంద్ర కుమారుడు జయచంద్ర పాలనలో శ్రీహర్షుడు నైషాధ చరిత కావ్యాన్ని రాశాడు. రాజశేఖరుడు రాసిన ప్రబంధకోస ప్రకారం, నైషాధ చరితం విస్తృతంగా ప్రచారమైన తరువాత శ్రీహర్షుడు నరభారతి అనే బిరుదుతో గౌరవించబడ్డాడు.{{sfn|M. Srinivasachariar|1974|p=177}} శ్రీహర్షుడు రచించిన ఈ కావ్యాన్ని పండితులు విమర్శిస్తూంటే, చింతామణి మంత్రంతో కాశ్మీర దేశంలోని సరస్వతీదేవిని ఉపాసించి, అందరి ప్రశంసలూ పొందాడు. వ్యాసభారతంలోని నలదమయంతి ఇతివృత్తం ఆధారంగా శ్రీహర్షుడు మంత్రయోగవేదాంత శాస్త్రాల రహస్య పీఠికగా దీనిని రచించాడని 1968లో వెలువడిన స్వర్ణహంసలో కవి [[గుంటూరు శేషేంద్ర శర్మ]] పేర్కొన్నాడు.<ref name="ది గోల్డెన్‌ స్వాన్‌">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ది గోల్డెన్‌ స్వాన్‌ |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-367452 |accessdate=6 July 2020 |work=www.andhrajyothy.com |date=9 February 2017 |archiveurl=https://web.archive.org/web/20200706161352/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-367452 |archivedate=6 July 2020}}</ref>
 
== ఇతర రచనలు ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీహర్షుడు" నుండి వెలికితీశారు