ఎండ్లూరి సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 105:
జీవిక కోసం రకరకాల [[వృత్తులు]] చేసాక, [[1985]] నుంచి [[1990]] వరకు [[సికింద్రాబాద్]] లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ గా ఉద్యోగం చేసారు.1990 అక్టోబరు 6 వ తేది నుంచి నేటి వరకు <ref>[http://teluguuniversity.ac.in/ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం]</ref><ref>[https://www.facebook.com/Saahithyapitham సాహిత్యం పీఠం , నన్నయ ప్రాంగణం రాజమండ్రి]</ref>లో వివిధ పదవుల్ని నిర్వహిస్తున్నారు. [[2004]] సం.నుంచి [[2011]] సం.వరకు [[తెలుగు విశ్వవిద్యాలయం]] ప్రచురించే 'వాజ్మయి' సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా . సంపాదకుడిగా వ్యవహరించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ గా ఆధునిక శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు.
[[2009]], [[సెప్టెంబరు 5]]వ తేదీ నుంచి నేటి వరకు [[రాజమండ్రి]] సాహిత్య పీఠానికి ఆచార్యులుగా, డీన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
==పురస్కారాలు==
*2005లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు<ref name="గుంటూరుసీమ">{{cite book |last1=పెనుగొండ లక్ష్మీనారాయణ |title=గుంటూరుసీమ సాహిత్యచరిత్ర |date=జనవరి 2020 |publisher=ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ |location=గుంటూరు |pages=283-284 |edition=1}}</ref>.
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/ఎండ్లూరి_సుధాకర్" నుండి వెలికితీశారు