జాతీయ వృద్ధుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== ప్రారంభం ==
1988, ఆగస్టు 19న అధ్యక్షుడు [[రోనాల్డ్ రీగన్]] ప్రకటనపై సంతకం చేశారు, ఆగస్టు 21ను జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించాడు. దాని ఆధారంగా, వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 21ని జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది.<ref name="ఆ వయసులో ఆదరించాలి">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ఆ వయసులో ఆదరించాలి |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-878153 |accessdate=7 July 2020 |work=www.andhrajyothy.com |date=21 August 2019 |archiveurl=https://web.archive.org/web/20200707134944/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-878153 |archivedate=7 July 2020}}</ref>
[[భారతదేశం]]లో ప్రస్తుతం 15 కోట్లమందికి పైగా వృద్ధులున్నారు.

== కార్యక్రమాలు ==
# [[వృద్ధాప్యం|వృద్ధుల]] పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవపాఠాల ఆవశ్యకతపై, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన పనులపై, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు, వారికి ప్రయాణాల్లో రాయితీలపై, ఫించన్లపై, ఉచిత వైద్యంపై ఈ రోజున జరిగే ప్రత్యేక సమావేశాలలో చర్చిస్తారు.
# వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించిన వృద్ధులకు సత్కారాలు, సన్మానాలు చేస్తారు.
 
==మూలాలు==