చంద్రికా పరిణయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
ఈ ఆరు ఆశ్వాసాల గ్రంథాన్ని 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ. అవధానం శేషశాస్త్రి [[వెల్లాల సదాశివశాస్త్రి]]తో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.
 
[[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]] రచనకురచనను తొలిసారిగా 1982 ముద్రించగా; దీనికి విపులమైన పీఠికను చేర్చి, సంపాదకునిగా [[కేశవపంతుల నరసింహశాస్త్రి]] సేవలందించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చంద్రికా_పరిణయం" నుండి వెలికితీశారు