పి.హేమలత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
ఆ తర్వాత [[దుక్కిపాటి మధుసూదనరావు|దుక్కిపాటి మధుసూధనరావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] లు [[అన్నపూర్ణ పిక్చర్స్|అన్నపూర్ణా]] వారి [[దొంగ రాముడు (1955 సినిమా)|దొంగరాముడు]] లో దొంగరాముడి తల్లి పాత్ర ధరించడానికి అవకాశమిచ్చారు.
 
ఆ చిత్రం తరువాత ఆమెకు మరికొన్ని సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. గురజాడ అప్పారావు రాసిన నాటకం కన్యాశుల్కం ను డి.ఎల్.నారాయణ తీస్తే అందులో విన్నకోట రామన్న పంతులు సరసన "వెంకమ్మ" పాత్రలో నటించింది. తరువాత సి.ఎస్.ఆర్ గారితో నిత్య కళ్యాణం-పచ్చతోరణం (1960), విఠల్ ప్రొడక్షన్స్ వారి కన్యాదానం (1955)లో షావుకారు జానకికే తల్లి సీతమ్మ పాత్ర, ఘంటశాల గారి సొంత చిత్రం సొంతవూరు (1956) లో ఎన్.టి.రామారావు గారి తల్లి సుభధ్రమ్మ పాత్రను ధరించింది. తరువాత ఎన్నీ చారిత్రకాలు, పౌరాణికాలు, సాంఘికాలలో సుమారు 200 చిత్రాలలో నటించింది.
 
== సినీరంగ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/పి.హేమలత" నుండి వెలికితీశారు