ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 23:
ఆయన [[జులై 9]], [[1918]] న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన [[మచిలీపట్నం]]లో జన్మించాడు. [[గుడివాడ]]లో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్మ అతన్ని పెంచి పెద్దచేసింది. ఆమె ఒక సంపన్న [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబానికి చెందిన పేరొందిన న్యాయవాది. [[దివ్యజ్ఞాన సమాజం]] కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేది. అలా యూజీకి కూడా బాల్యం లోనే ఆ సమాజంతో పరిచయం కలిగింది.
 
ఎక్కువకాలము విదేశాలలో గడిపి తనదైన తత్త్వాన్ని ప్రజలకు పంచిన వ్యక్తి యు.జి. [[మార్చి 22]], [[2007]]లో ఆయన మరణించారు. తర్వాతనె తెలుగువారు అటువంటి [[తత్త్వవేత్]]<nowiki/>త ఒకరున్నారని తెలుసుకున్నారు. యు.జి. తత్త్వం '' ఏదీ అసత్యము కాదు.. ఏదీ సత్యము కాదు అంతా మిధ్య అన్నట్టుగా సాగుతుంది. '' జ్ఞానోదయం " అనేది లేనే లేదంటారు. దినవారీ కార్యక్రమాల నిర్వహణకు జ్ఞానము అవసరమే. ఐతే ఆ జ్ఞానము రావడమే జ్ఞానోదయమా! అని ప్రశ్నిస్తారు . ఆలోచనల ప్రభావం తాత్కాలికమే తప్పించి శాశ్వత పరిష్కారం చూపించే ఆలోచనలే లేవన్నారు. ఆలోచన అనేది ఏ రూపంలో ఉన్నా అంగీకరించలేదు. ఆలోచనాపరమైన [[విజ్ఞానము]] కూడా మిధ్యేనని అన్నారు.
 
==సూచికలు==