కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 25:
[[File:Connemara Public Library 1998 Stamp of India.jpg|right|thumb|150px|తపాలా బిళ్ళపై కొన్నెమరా పబ్లిక్ గ్రంథాలయం]]
 
'''కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ''' భారతదేశం లోని [[తమిళనాడు]] రాష్ట్రం లోని [[చెన్నై]] పట్టణం లోని ఎగ్మూరు ప్రాంతంలో ఉంది. ఇది భారత దేశంలో ప్రచురితమైన అన్ని [[పుస్తకాలు]], వార్తా పత్రికలను భద్రపరిచే నాలుగు గ్రంథాలయాలలో ఒకటి. దీనిని 1890 లో స్థాపించారు. ఈ [[గ్రంథాలయము|గ్రంథాలయం]]<nowiki/>లో శతాబ్దాల పాత ప్రచురణలు, భారత దేశంలోని ప్రసిద్ధ పుస్తకాల సేకరణ కలిగి యున్నది. ఇది యునైటెడ్ నేషన్స్ దిపోసిటరీ లైబ్రరీకి కూడా తన సేవలందిస్తుంది.
==చరిత్ర==
ఈ గ్రంథాలయం [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటీషు]] సామ్రాజ్యంలోని మద్రాసు ప్రెసిడెన్సీ లోని మద్రాసులో 1860 లో కెప్టెన్ జెస్సీ మెడ్చెల్ మద్రాసు మ్యూజియానికి అనుబంధంగా చిన్న [[గ్రంథాలయం]]<nowiki/>గా ప్రారంభించబడింది.<ref name=Patel2001p80>{{cite book|last=Patel|first=Jashu|author2=Kumar, Krishan|title=Libraries and Librarianship in India|publisher=Greenwood Press|location=Westport, Connecticut|year=2001|page=80|isbn=978-0-313-29423-5|url=http://books.google.com/books?id=KXVrsPSzeNAC}}</ref> హిల్లీబరీ కళాశాల గ్రంథాలయములో అధికంగా ఉన్న వందలాది పుస్తకాలను [[చెన్నై|మద్రాసు]] ప్రభుత్వం మద్రాసు మ్యూజియం నకు అప్పగించింది. బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ మద్రసు మ్యూజియం నకు అనుబంధంగా 1890 వరకు ఉంది. ఉచిత పబ్లిక్ గ్రంథాలయం అవసరమైనప్పుడు మద్రాసు ప్రభుత్వం లోని లార్డ్ కన్నెమర 22 మార్చి, 1890 లో ఈ గ్రంథాలయాన్ని స్థాపించాడు{{ఆధారం}}. ఈ గ్రంథాలయం 1896 లో ప్రారంభించబడింది. దానికి అప్పతి గవర్నర్ కొన్నెమరా పేరు పెట్టబడింది. ఈ గ్రంథాలయం 1948 లో మద్రాసు పబ్లిక్ లైబ్రరీల చట్టం 1948 ప్రకారం కేంద్ర గ్రంథాలయంగా మారినది.<ref name=Patel2001p80/> ఈ [[గ్రంథాలయము|గ్రంథాలయం]] [[ఆసియా]]<nowiki/>లోని అతీ పెద్ద గ్రంథాలయాలలో ఒకటి.<ref>{{cite web
| last = Bhattacharjee
| first = R.