కోహినూరు వజ్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: మరియు → ,, typos fixed: → (2), , → , (2), ) → ) (2) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 12:
}}
'''కోహినూరు వజ్రము''' తెలుగువారి అమూల్య సంపదకూ, మొత్తం [[భారతదేశం]]
== ఉపోద్ఘాతము ==
కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద [[వజ్రము]]గా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు) వజ్రము. ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు [[ఆంగ్లేయులు|బ్రిటిష్]] వారికి దక్కినది. 1877లో [[విక్టోరియా మహారాణి]] హిందూదేశ [[మహారాణి]]
== చరిత్ర ==
భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు<ref>{{cite wikisource|title=లండన్లో తెలుగు వైభవ స్మృతులు|chapter=మన కొల్లూరు - కోహినూర్ వజ్రం|author=మండలి బుద్ధ ప్రసాద్|year=2010 }}</ref> చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి [[ప్రతాపరుద్రుడు]] క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన [[మాలిక్ కాఫుర్]]తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు, కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.<ref>India Before Europe, C.E.B. Asher and C. Talbot, కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్, 2006, ISBN 0-521-80904-5, p. 40</ref><ref>A History of India, Hermann Kulke and Dietmar Rothermund, Edition: 3, Routledge, 1998, p. 160; ISBN 0-415-15482-0</ref>. ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం [[ఢిల్లీ]]
బాబర్ తన కుమారుడు, సామ్రాజ్యవారసుడూ అయిన హుమాయున్కి ఇచ్చారు. హుమాయున్ దానిని అంత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు. 1530లో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరాల్లో హుమాయున్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షేర్షా తిరుగుబాటు వల్ల 1539-40 నవంబరు నెలలో రెండుమార్లు యుద్ధం చేసినా హుమాయున్ అతనిపై ఓటమిచెందారు. హుమాయున్ రాజ్యాన్ని పరిమితం చేసుకని, ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు. అప్పట్లో ఈ వజ్రాన్ని చేజిక్కించుకునేందుకు మార్వాడ్ రాజు రాజా మాల్దేవు రాజ్యం దగ్గరలో హుమయూన్ ఉన్నప్పుడు ఎలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నించారు. అందుకోసం
పంక్తి 28:
క్రీ. శ. 1913 (1813?) వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి [[పంజాబ్]]పాలకుడు మహారాజా [[రంజిత్ సింగ్]]దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ [[లార్డ్ డల్హౌసీ]] దీన్ని [[విక్టోరియా రాణి]]కి బహుమతిగా ఇప్పించాడు. రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.
తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. [[ప్రపంచం]]
==వెలుగులకొండ విశేషాలు==
|