గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
 
===పుస్తకప్రచురణ===
దాసరథిగారూ గాలిబ్ గీతాలను [[తెలుగు]]<nowiki/>లో మొదటగా పుస్తకరూపంలో 1961లో అచ్చువేయించారు.1965లో రివైజుడు ఎడిసనును ముద్రించారు. తరువాత పలుముద్రణలు పొందినది. 2002లో [[ఎమెస్కో]] బుక్స్ ద్వారా పాఠకులకందించారు. అట్టమీది, లోపలి చిత్రాలను [[బాపు]]గారు చిత్రించారు. ముందుమాట (preface)ను అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అధ్యక్షుడు శ్రీ [[బెజవాడ గోపాలరెడ్డి|బెజవాడ గోపాలరెడ్ది]] గారు ఆంగ్లంలో వ్రాసారు. పీఠికను డా. [[బూర్గుల రామకృష్ణరావు]] తెలుగులో వ్రాసారు. అవతారికను శ్రీ [[దేవులపల్లి రామానుజరావు]] (కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి) వ్రాశారు.'గాలిబ్ గీతాలు' కవితాపుస్తకాన్ని దాశరథిగారు ప్రఖ్యాత చలనచిత్రనటుడు డా. [[అక్కినేని నాగేశ్వరరావు]] గారికి అంకితమిచ్చారు. గాలిబ్ గారి గజల్స్ లోని మేలిముత్యములవంటి వాటిని ఏరి 407 తెలుగు పద్యంలలో రాసాడు. అంతేకాదు కొన్నిపద్యాలకు కవితావివరణ కూడా యిచ్చాడు.
 
===గాలిబ్ గజల్లు-దాశరథి అనువాద పటిమ===
పంక్తి 21:
'''ధ్యేయమును బట్టి ప్రతిపని దివ్యమగును.'''
</poem>
నీటి బిందువన్నది వెళ్ళి మురికికాల్వలో చేరిన అది కలుషితమై మురికినీరవ్వుతుంది. పంటకాలువలో కలిస్తే మొక్కలకు చేరుతుంది. మరి అది సముద్రంలో కలిస్తే, దానితో మమేకమై [[సముద్రం]]<nowiki/>గా మారుతుంది. వున్నతమైన వ్యక్తులతో కూడితే మనం వున్నతులమవ్వుతాము.
<poem>
'''నడుము బిగియుంచుచుంటివి నన్ను దునుమ,'''
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు