జయంతి రామయ్య పంతులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 39:
==బాల్యం, విద్య==
వీరు [[కోనసీమ]]
ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. మండలాధికారిగా అనేక శాసనాలను సేకరించి పరిశోధించారు. వీటిలో దేవులపల్లి శాసనం, యుద్ధమల్లుని శాసనం ముఖ్యమైనవి. ఇలా సేకరించిన శాసనాలలోని పద్యాలను క్రోడీకరించి "[[శాసన పద్య మంజరి]]" అనే పేరుతో రెండు భాగాలుగా ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు తాము ప్రకటించినవి కాక 1926 వరకు సేకరించి ఉంచిన తెలుగు శాసనాలను వీరికి పరిష్కరించాలని ఇవ్వారు. అట్టి గ్రంథమే "దక్షిణ హిందూదేశ శాసనాలు" పదవ సంపుటంగా ప్రకటితమైనది.
పంక్తి 51:
వీరు [[ఫిబ్రవరి 19]], [[1941]] సంవత్సరంలో పరమపదించారు.
వీరి సంకల్పం అయిన [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]]
ఇతడు కవిజనాశ్రయము-ఛందశ్శాస్త్రము అనే గ్రంథాన్ని రచించారు. దీని 1932 ముద్రణ ఆర్కీవులో లభిస్తున్నది.<ref>https://archive.org/details/kavijanaashrayam020695mbp?q=Telugu</ref>
|