తుళువ నరస నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 8:
 
==మొదటి దండయాత్ర==
ఇతను అధికారాన్ని సహించలేని సామంతులు స్వతంత్రించారు, గజపతులు విజృంభించి చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. [[చోళ]], [[పాండ్య]], [[మధుర]] సామంతులు స్వతంత్రించారు. వీటన్నింటినీ చక్కబరచడానికి 1496లో దండయాత్రకు బయలుదేరినాడు. [[తూర్పు సముద్రం]]వరకూగల [[భూమి]]<nowiki/>ని అందున్న సామంతులను అణచి, [[దక్షిణం|దక్షిణము]]<nowiki/>నకు వచ్చి చోళ రాజును ముట్టడించాడు. అప్పటి తిరుచినాపల్లి పాలకుడు కోనేటి రాజు ఓడిపోయినాడు, తరువాత మధుర పాలకుడైన మానభూషనుడుని ఓడించి తరువాత పాండ్య రాజ్యముపై దండెత్తి ఆ రాజ్యమును సామంత రాజ్యముగా చేసుకున్నాడు. తరువాత కర్నాట ప్రాంతమునందున్న ఉమ్మత్తూరు పై దండెత్తినాడు.
 
ఇలాగే విజయోత్సాహంతో ముందుకు వెళ్తున్న నరస నాయకునికి [[శ్రీరంగపట్టణం]], శివసముద్రంలను ముట్టడించకుండా పొంగిపొరలుతున్న [[కావేరీ నది]] అడ్డు వచ్చింది. దానితో కావేరీ నదికి ఆనకట్ట కట్టి [[శ్రీరంగము]]ను ముట్టడించి భీకర యుద్ధం చేసాడు, దుర్గరక్షణాధికారి హోయ్సణేంద్రుడు బంధీ అయినాడు. శ్రీరంగము నరసనాయకుని వశం అయినది. ఉమ్మత్తూరు కూడా ఇతని ఆధీనంలోనిని వచ్చింది.
 
==బీజాపూరు పాలకునితో యుద్దం==
[[బీజాపూరు]] పాలకుడైన యూసఫ్ ఆదిల్‌షా విజయనగర రాజ్యానికి చెందిన మానువ [[కోట]]<nowiki/>ను ఆక్రమించాడు, దానితో నరసనాయకుడు వారిపైకి సైన్యాలను నడిపి యూసఫ్ ఆదిల్‌షాను బంధీగా పట్టుకోని దయతో వదిలివేసినాడు.
 
==గజపతుల దండయాత్రను అడ్డుకొనుట==
"https://te.wikipedia.org/wiki/తుళువ_నరస_నాయకుడు" నుండి వెలికితీశారు