తుళువ నరస నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 8:
==మొదటి దండయాత్ర==
ఇతను అధికారాన్ని సహించలేని సామంతులు స్వతంత్రించారు, గజపతులు విజృంభించి చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. [[చోళ]], [[పాండ్య]], [[మధుర]] సామంతులు స్వతంత్రించారు. వీటన్నింటినీ చక్కబరచడానికి 1496లో దండయాత్రకు బయలుదేరినాడు. [[తూర్పు సముద్రం]]వరకూగల [[భూమి]]
ఇలాగే విజయోత్సాహంతో ముందుకు వెళ్తున్న నరస నాయకునికి [[శ్రీరంగపట్టణం]], శివసముద్రంలను ముట్టడించకుండా పొంగిపొరలుతున్న [[కావేరీ నది]] అడ్డు వచ్చింది. దానితో కావేరీ నదికి ఆనకట్ట కట్టి [[శ్రీరంగము]]ను ముట్టడించి భీకర యుద్ధం చేసాడు, దుర్గరక్షణాధికారి హోయ్సణేంద్రుడు బంధీ అయినాడు. శ్రీరంగము నరసనాయకుని వశం అయినది. ఉమ్మత్తూరు కూడా ఇతని ఆధీనంలోనిని వచ్చింది.
==బీజాపూరు పాలకునితో యుద్దం==
[[బీజాపూరు]] పాలకుడైన యూసఫ్ ఆదిల్షా విజయనగర రాజ్యానికి చెందిన మానువ [[కోట]]
==గజపతుల దండయాత్రను అడ్డుకొనుట==
|