నన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Zvsgajak ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 35:
| weight =
}}
'''[[తెలుగు సాహిత్యం - నన్నయ యుగము|నన్నయ]] భట్టారకుడు''' ('''నన్నయ''' లేదా '''నన్నయ్య''' గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]
నన్నయ సంస్కృతంలో తొలి [[తెలుగు]] వ్యాకరణ గ్రంథమైన ''ఆంధ్ర శబ్ద చింతామణి'' రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటివాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా ఐదు విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ.
పంక్తి 62:
* 'ఆంధ్రభాషానుశాసనం లేదా ఆంధ్రశబ్దచింతామణి' అనే వ్యాకరణం రచించినాడని ప్రసిద్ధ.
* [[నారాయణ భట్టు]] వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయభట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన [[కృష్ణార్జునులు|కృష్ణార్జును]]
* ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు.
*ఆంధ్రకవులలో మొదటివాఁడు. వేగిదేశాధీశుఁడైన రాజరాజనరేంద్రుఁడు రాజమహేంద్రమున రాజ్యము చేయుకాలమున అతనియొద్ద ఇతఁడు ఆస్థానపండితుఁడుగా ఉండెను. ఇతఁడు తన యేలినవాని ప్రేరేఁపణచేత భారతమున మొదటి మూడుపర్వములను,తెనిఁగించి కాలధర్మమును పొందెను. (విరాట పర్వము మొదలు స్వర్గారోహణ పర్వము వరకుతిక్కన సోమయాజియు,అలభ్యమైన అరణ్యపర్వ శేషమును ఎఱ్ఱాప్రెగ్గడయు,తెనిగించిరి. చూ|| తిక్కన.) మఱియు ఈయన ఆంధ్రశబ్దచింతామణి అను పేర తెనుఁగునకు ఒక వ్యాకరణమును రచియించి దానికి లక్ష్యముగా ఈ భారతమును రచియించెను అని చెప్పుదురు. ఈ హేతువును బట్టియే ఇతఁడు వాగనుశాసనుఁడు అనఁబడెను.
పంక్తి 80:
:ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్శ్రేయసే ||
''తాత్పర్యం:'' లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, [[ముఖము]]
భారతాంధ్రీకరణలో ఆయన మూడు లక్షణములు -ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము - తన కింది పద్యంలో ప్రత్యేకముగా చెప్పుకొన్నాడు
పంక్తి 153:
:ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై
''తాత్పర్యం'' శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు. వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలితో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. [[చంద్రుడు]] కర్పూరపు పొడి వంటి [[వెన్నెల]]
సప్తమాత్రికలు అనగా [[బ్రహ్మ]], మాహేశ్వరి, కౌముది, వైష్ణవి, వారాహి, ఇంద్రాని, చాముండ అనునవి సప్తమాత్రికలు.
ఆ కాలములో చరిత్రకాంశములిని తెలెపె గ్రంథములు రెండు ఉన్నాయి. అవి 1.జయంకొండన్ అఱవములో రచించిన కళింగట్టుపరణి (1063 నుండి 1112 వరకు చోళదేశముని పాలించిన ''కులోత్తుంగ చోడదేవుని '' విజయాలను తెలెపెను) 2.బిల్హణుడు [[సంస్కృతము]]
* చాళుక్యులు చంద్రవంశపు రాజులు
పంక్తి 165:
==నన్నయ అకాల మరణంపై ఒక కథనం==
నన్నయ తాను తలపెట్టిన భారతరచన ముగించక ముందే మరణించడానికి కారణం భీమన అను మహాకవియొక్క శాపము అని ప్రతీతి. ఆ కథనం ఇలా ఉంటుంది..
’’భీమన ఇతఁడు [[భారతము]]
==మూలాలు, వనరులు==
|