పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 31:
==హత్యలు==
భూస్వాములు, ఫ్యాక్షనిష్టులు పరిటాల రవీంద్ర మీద దృష్టిని సారించారు. అతనని వెంటాడి వేధించటం ప్రారంభంచారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది.పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన ముఖ్యుడుని గుర్తించిన పీపుల్స్ వార్ పార్టీ [[మద్దెలచెరువు]] గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యుడు నారాయణ రెడ్డిని 1983లో కాల్చి చంపింది. ఈ హత్యకేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగ చేర్చారు. అజ్ఞాత జీవితం గడుపుతూనే మొదటినుంచి తన కుటుంబానికి బాసటగా వుంటూ వచ్చిన జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచ్చాడు పరిటాల రవీంద్ర. 1983 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా కాంగ్రసేతర ప్రభుత్వాన్ని స్థాపించి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఆంధ్రుల అభిమాన నటుడు [[ఎన్. టి. రామారావు]] ముఖ్యమంత్రి అయ్యరు. రాష్ట్ర రాజకీయ [[వాతావరణం]]
ఈ హత్యకేసులోను పరిటాల రవిని ముద్దాయి చేశారు .మళ్ళి అజ్ఞాతంలో వెల్లిపోయి, [[కర్ణాటక రాష్ట్రం]]
1991 మే నెల 7వ తేదీన పీపుల్స్ వార్ నక్సలైటులు శాసనసభ్యుడు చెన్నారెడ్డిని కాల్చి చంపారు. చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవీంద్ర స్వగ్రామానికి సమీపంలో వున్నా కొత్త గదిగాకుంట గ్రామం మీదకి మారణాయుధాలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు.వెంకటాపురం నుంచి జనం వెళ్లి వాళ్ళను తరిమికొట్టే వరకు అరాచకం కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఊరు ఊరంత బుగ్గిపాలైంది. పెనుగొండ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలలో చెన్నారెడ్డి పెద్దకొడుకు ఎస్.వి. రమణారెడ్డి శాసనసభ్యుడిగా గెలిచాడు. రమణారెడ్డి తమ్ముడు ఓబుల్రెడ్డి,మాజీ శాసనసభ్యుడి కుమారులు సూర్యనారాయణరెడ్డి(సూరి), రఘునాధరెడ్డి వాళ్ళ అనుచరులు సాగించిన అరాచకాలతో [[పెనుగొండ]] [[ధర్మవరం]] ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.హత్యలు, కిడ్నాప్ లు ,మానభంగాలు నిత్యాక్రుత్యాలుగా మారిపొయాయి. 1991 నుంచి విశ్రుంఖల స్వైర విహారం చేస్తున్న అరాచక శక్తుల్ని రకరకాల పద్ధతుల ద్వరా ఎదుర్కోవడం వల్ల పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు.తననీ,తన అనుచరుల్ని నక్సలైట్లుగ చిత్రించి మట్టుపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పరిటాల రవికి సమాచారం అందింది. 1992 లో జిల్లా S.P కెప్టెన్ కే. వి.రెడ్డి సమక్షంలో పోలిసుల ముందు లొంగిపోయాడు.
==రాజకీయాల్లోకి==
లొంగిపోయిన మరుసటి దినం నుంచే పరిటాల రవి క్రియాశీల రాజకీయల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం ప్రారంభమయింది. ధర్మవరంలో ఓబులరెడ్డి అరాచకాలను బహిరంగంగా ఎదురించిన మొదటి వ్యక్తి షాక్ ముష్కిన్.మాజీ తీవ్రవాది అయిన ముష్కిన్ పరిటాల రవికి సన్నిహితుడు.1993 సెప్టెంబరు 23న ఎస్వీ సోదరులు,సూరి సోదరులు ముష్కిన్ ని దారుణంగా చంపారు.1993 జూన్ 7న రవి తెలుగుదేశం పార్టీలో చేరాడు.ఒక్క అనంతపురం జిల్లా మాత్రమేగాక [[రాయలసీమ]]
ఈ కేసులో ప్రధాన ముద్దాయి పరిటాల రవి. వేరే కేసులో పెండింగ్ లో వున్నా వారంట్ కింద రవి న్యాయస్థానం అనుమతితో ప్రభుత్వ [[ఆసుపత్రి]]
1996 లో ఓబుల్రెడ్డి హత్య జరిగింది.1997 లో తన తండ్రి జీవితకథ ఆధారంగా స్నేహలత పిక్చర్స్ పతాకం కింద "శ్రీరాములయ్య" చలనచిత్ర నిర్మాణం చేపట్టాడు.నవంబరు 19న సినిమా ముహూర్తం సందర్భంగా జరిగిన కారుబాంబు పేలుడుతో తీవ్రంగా గాయపడిన పరిటాల రవి ప్రాణాలతో బైటపడ్డాడు.ఈ దుర్ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.పరిటాల రవిని హతమార్చేందుకు మద్దలచేరువు సూరి,అతని అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడయింది.సూరితో సహా కారుబాంబు నిందుతులందరినీ పోలీసులు గావించి పట్టుకున్నారు.న్యాయస్థానం దాదాపుగా అందరికీ యావజ్జీవ శిక్ష విధించింది.2001లో రవి తీవ్ర అస్వస్థకి గురియ్యాడు. 2003లో నసనకోట వద్ద శిథిలావస్థలోవున్న రాయల కాలంనాటి దేవాలయాన్ని ఎంతో శ్రమకూర్చి పునరుద్ధరించాడు. [[దేవాలయం|దేవాలయ]] ప్రాంగణంలో దాదాపు రెండున్నర లక్షలమంది జనం సమక్షంలో 550 జంటలకు సమూహిక వివాహాలు జరిపించాడు. 2004 ఫిబ్రవరిలో 1116 జంటలకు పెళ్ళిళ్ళు చేశాడు.
2004 అసెంబ్లీ ఎన్నికలలో కారుబాంబు నిందితుడు సూరి భార్యను, కాంగ్రెస్ పార్టీ పరిటాల రవి మీద పోటికి నిలబెట్టింది.తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలై అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరులు ఏరివేత మొదలైంది.రవికి కుడి భుజంగా వున్నా చమన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.పరిటాల రవి మీద పాతకేసులను తిరగద్రోడడం ప్రారంభమయింది.తన ప్రాణానికి ముప్పు ఏర్పడిందిని,సరైన రక్షణ కల్పించమని పదే పదే ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఫలితం,రవికి రక్షణగా వుండే గన్-మేన్ ల సంఖ్యని రెండుకి తగ్గించారు.తనను చంపేందుకు జరుగుతున్న కుట్రలను గురించిన వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చాడు.చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న కారుబాంబు నిందితుడు మద్దలచేరువు సూరికి,ముఖ్యమంత్రి కుమారుడు వై ఎస్.జగన్మోహన్ రెడ్డికి మధ్య తనను హత్య చేసేందుకు సెల్-ఫోన్ లో సంభాషణలు కొనసాగుతున్నట్టు రవి ఆరోపించాడు.జగన్మోహన్ రెడ్డి పరిటాల రవింద్ర మీద పరువు నష్టం దావా వేశాడు.2004 డిసెంబరు 23న పరిటాల రవి పులివెందుల కోర్టుముందు హాజరయ్యడు. ఆరోపణలను రుజువుపరిచే సాక్ష్యాధారాలు తన వద్దవున్నాయని విలేఖరుల సమవేశంలో వెల్లడించాడు.
|