మధ్వాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

infobox
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 22:
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే అతను పేరు పూర్ణప్రజ్ఞుడుగా మారింది.
 
ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. అతను ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుతప్రజ్ఞ అతను్ను వేదాంత పరమైన అంశాలపై [[అధిపతి]]<nowiki/>గా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
 
==దక్షిణభారత యాత్ర==
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యులు" నుండి వెలికితీశారు