మయూరశర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →జననం: AWB తో "మరియు" ల తొలగింపు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 1:
'''మయూరశర్మ''' ({{lang-kn|ಮಯೂರಶರ್ಮ}}) (మయూరశర్మన్ లేదా మయూరవర్మ ({{lang-kn| ಮಯೂರವರ್ಮ}})) (r.345–365 C.E.), [[శాతవాహన సామ్రాజ్యం]] విచ్ఛిన్నమైన పిదప దక్షిణభారతదేశాన్ని ఏలిన అనేక వంశాలలో ఒకటైన, కాదంబ రాజవంశ స్థాపకుడు. [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] పండితుడైన మయూరశర్మ, బనవాసి [[రాజధాని]]
==జననం==
[[File:Talagunda Pillar inscription (455-460 AD) at Talagunda.JPG|right|thumb|తాళగుంద స్థంభ శాసనం మయూర శర్మ జీవితం, వంశావళిని వివరిస్తుంది]]
కాదంబ వంశం గురించి అనేక [[కథలు]] ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం, వీరు ముక్కంటి, నాలుగుచేతులు కలవాడైన ‘త్రిలోచన కాదంబు’ని వంశస్థులు. కదంబ వృక్షంవద్ద, [[శివుడు|శివు]]
క్రీ.శ. 450లో కాదంబ వంశస్థుడు శాంతివర్మ వేయించిన తాళగుంద శాసనం<ref>[http://puratattva.in/2013/10/10/talagunda-2594] puratattva.in. Retrieved on 2015-11-13.</ref> ప్రకారం, మయూర శర్మ వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వేదపండితుడు. ఇతనిది మానవ్య గోత్రం. బంధుశేనుని [[కొడుకు|కుమారుడు]]. వారి ఇంటివద్ద కదంబ వృక్షం ఉండిన కారణంచేత వీరు, కాదంబ వంశము వారిగా పిలువబడ్డారు.
[[కన్నడ]] పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ తాళగుందకి చెందినవాడు. కొందరు [[తెలుగు]] పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ [[కోనసీమ]]కి చెందిన వేదపండితుడు.
పంక్తి 13:
మయూరశర్మ తొలుతగా పల్లవుల అంతరపాలులని ఓడించి, శ్రీపర్వతం ([[శ్రీశైలం]] లేదా [[నాగార్జునకొండ]]) వద్దనున్న దట్టమైన అటవీప్రాంతాన్ని ఆక్రమించాడు. [[కోలార్]] పాలకులైన బాణులనుండి కప్పాన్ని కూడా వసూలు చేసాడు. పల్లవుల రాజు స్కంధవర్మ, ఇతనిని నియంత్రించలేక, అమరసముద్రం ([[అరేబియా సముద్రము|అరేబియా సముద్రం]]) నుండి ప్రేహర నది (మలప్రభ) వరకు ఉన్న ప్రాంతాలకి స్వతంత్ర పాలకుడిగా గుర్తించాడు.
కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం,మయూరశర్మ [[పల్లవులు|పల్లవు]]
మయూరశర్మ వేయించిన చంద్రవల్లి శాసనం ([[చిత్రదుర్గ]]) లో త్రైకూటులను, అభీరులను, సేంద్రకులను, పల్లవులను, పరియాత్రకులను, శకస్థానులను, మౌఖరిలను, పున్నాటులను ఓడించినట్టు తెలుస్తున్నది.
తన విజయానికి గుర్తుగా అశ్వమేధయాగాన్ని చేసినట్టు, బ్రహ్మదేయంగా 144 గ్రామాలను [[బ్రాహ్మణులు|బ్రాహ్మణుల]]
బ్రాహ్మణ ధర్మాన్ని నిలబెట్టేందుకు, రాజక్రతువులను జరిపేందుకు, అహిఛత్రం నుండి వైదిక బ్రాహ్మణులను తన రాజ్యానికి ఆహ్వానించాడు. [[కేరళ]]
==సమకాలీన సంస్కృతిలో==
|