శ్రీరంగ దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో వర్గం మార్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
'''శ్రీరంగ రాయలు''' అరవీటి వంశానికి చెందిన విజయనగర చక్రవర్తి. ఇతని పాలనా కాలం 1572 - 1586. ఇతడు [[తిరుమల దేవ రాయలు]] రెండవ కుమారుడు. ఇతని కాలంలో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల [[విజయం]] సాధించినా కొంత భూభాగం నష్టపోయాడు.
 
ఇతను [[గోల్కొండ]] నవాబు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]]తో మంచి స్నేహం చేసాడు. [[1576]]లో అలీ ఆదిల్షా [[పెనుగొండ]]పైకి దండయాత్రకు వచ్చి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కాకుండా [[రాజు]]<nowiki/>ను బంధీ చేసుకోని వెళ్ళినాడు. తరువాత సామంతులు కూడా స్వతంత్రులు అవ్వ ప్రయత్నించారు. [[1577]]లో రాజు చెర నుండి బయటకి వచ్చి, మరలా సామంతులందరినుండి కప్పాలు వసూలు చేశాడు. సైన్యాన్ని వృద్ది పరచాడు.
 
[[1578]]లో [[బీజాపూరు]] సేనలు మరలా యుద్ధానికి [[పెనుగొండ]]<nowiki/>పైకి వచ్చినాయి. కానీ అపజయంతో తీరని నష్టంతో వెనుతిరిగినాయి. ఈ యుద్ధంలో పెనుగొండ సేనాని జగదేవరాయడు చక్కని వ్యూహంతో ఘోరమైన [[యుద్ధం]] చేశాడు. [[1578]]లోనే [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]] ఆక్రమించిన [[అహోబిళం]] ప్రాంతాన్ని శఠగోపస్వామి అర్దింపుపై రాజు సోదరులు సైన్య సమేతంగా వెళ్ళి విముక్తం చేశాడు.
 
[[1579]]లో [[గోల్కొండ]] సుల్తానులతో యుద్ధమున చాలా వరకూ భూభాగాన్ని కోల్పోయినారు.
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగ_దేవ_రాయలు" నుండి వెలికితీశారు