అగ్నిధార: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Jhansi 3341 (చర్చ | రచనలు) →మూలాలు: అనవసరపు అక్షరములు తొలగించ బడినవి. ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 28:
'''అగ్నిధార''' పుస్తకం ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య రచించిన ఖండకావ్యం.
== రచన నేపథ్యం ==
అగ్నిధార ఖండకావ్యం 1949లో ముద్రితమైంది. సాహిత్యమేఖల సంస్థ ఈ పుస్తకాన్ని అచ్చువేసింది. [[దేవులపల్లి రామానుజరావు]], [[పులిజాల హనుమంతరావు]]లు ఈ పుస్తకం తొలిముద్రణకు ప్రోత్సాహం, సహకారం అందజేశారు. [[దాశరథి కృష్ణమాచార్య]] [[నిజాం]] నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన సాయుధపోరాటంలో పాల్గొన్న సమరయోధుడు. ఆ కారణంగా దాశరథి [[నిజాం]] ప్రభుత్వ పరిపాలనలో జైలు జీవితాన్ని అనుభవించారు. [[అగ్నిధార]]
== గ్రంథకర్త గురించి ==
పంక్తి 35:
== కవితా వస్తువులు ==
నిజాం రాజ్యంలోని ప్రజల అగచాట్లు, నిజాం నిరంకుశత్వం, ప్రజల పోరాటాలు, భారత స్వాతంత్ర్యం, నైజాం విమోచన వంటివి ఈ ఖండకావ్యంలోని కవితలకు వస్తువులుగా కవి స్వీకరించారు. ఈ [[కావ్యము|కావ్యం]]
== కవితల జాబితా ==
పంక్తి 95:
== ప్రాచుర్యం ==
గొప్ప ప్రాచుర్యం పొందిన ''నా తెలంగాణా కోటి రత్నాల వీణ'' అన్న వాక్యం అగ్నిధార కావ్యంలోనిదే. '''రైతుదే''' శీర్షికన రచించిన ''ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్... నా తెలంగాణ, కోటి రత్నాలవీణ'' అన్న పద్యం ఎంతో ప్రఖ్యాతిని పొందింది. ''ఓ నిజాము పిశాచమా'' అంటూ సాగే ఆ సీసపద్యంలోని గీతపద్యాన్ని [[నిజామాబాదు]] జైలు గోడలపై [[బొగ్గు]]
== మూలాలు ==
|