పొలిశెట్టి లింగయ్య: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4:
పొలిశెట్టి నారాయణ, లింగమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లా]], [[వేములపల్లి]] మండలం, [[సల్కునూరు]] గ్రామంలో [[1970]] లో జన్మించాడు. 8వ తరగతి చదువు మధ్యలోనే ఆపుచేశాడు.
 
పేదరికంలో పుట్టడం వల్ల చుట్టు ఉన్న సమాజంలో రుగ్మతలపై అవగాహన పెంచుకున్నాడు. పాటను ఆయుధంగా మలుచుకొని వాటిని రూపుమాపాలని ప్రయత్రించాడు. [[ప్రజానాట్యమండలి]]<nowiki/>లో చేరి ప్రజా పాటలు ఆలకిస్తూ పల్లె సుద్దులను సృష్టించి పల్లె సుద్దుల బ్రహ్మగా పేరు తెచ్చుకొని ప్రజల [[పాటలు]] పేరుతో పుస్తకాన్ని వెలువరించాడు.
 
[[రాజీవ్ గాంధీ]] చనిపోయిన తర్వాత ‘‘రాజీవ్‌కు జోహర్లు’’ పేరుతో [[పాటలు]] రాసి, ఆ పాటల క్యాసెట్‌ను 14 భాషల్లో విడుదలచేశాడు. అది దేశవ్యాప్త [[గుర్తింపు కార్డు|గుర్తింపు]] తెచ్చింది.
"https://te.wikipedia.org/wiki/పొలిశెట్టి_లింగయ్య" నుండి వెలికితీశారు