గొడే జానకమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''గొడే జానకమ్మ (గొడే జానకయ్యమ్మ)'''
ఆమె స్త్రీ విద్య కోసం పాటుపడింది. [[విశాఖపట్టణం]]లో ఆడపిల్లల కొరకు ఒక [[పాఠశాల]]ను నెలకొల్పింది.<ref>గొడేవారు, సమగ్ర [[ఆంధ్ర సాహిత్యం]], మూడవ సంపుటి, ఆరుద్ర, [[తెలుగు అకాడమి]], హైదరాబాద్, 2004., పేజీలు: 338-9.</ref> జానకమ్మ కొన్ని గ్రంథాలను వ్రాయించింది. మరిగంటి వెంకటాచార్యులు అనే కవి "మల్లారి చరిత్ర" అనే కులపురాణం వ్రాశాడు. దీనిలోని కొన్ని నచ్చని విషయాలు వుండడం వలన ఎర్రమిల్లి పేర్రాజు గారిచేత సవరణలు చేయించింది.
అమె భర్త సూర్యప్రకాశరావు గొప్ప సాహిత్య పోషకుడు.అతను సంస్కృతాంద్రములందే కాక ఆంగ్లం నందు గొప్ప పాండిత్యం కలవాడు. పాశ్చాత్య సీమలలో ప్రచలితమైన వాస్తు శాస్త్రం, వృక్షలతాది దోషదశాస్త్రములు విశేషాభినివేశముతో పరిశీలించినవాడు.
ఆంగ్లభాషా నిఘంటు మర్యాదల ప్రకారం సంస్కృతాంధ్రములకు చక్కని నిఘంటువును కూర్చవలసినదిగా అతను తమ అధ్యాపకుడైన శ్రీనివాసాచార్యులకు అభ్యర్తించాడు. దేశ భాషోద్ధారకుడైన, శిష్యుడైన, పోషకుడైన అతని కోర్కెను మన్నించి నిఘంటువునందలి చాలా భాగములను పూతి చేసి చివరి నాలుగయి దక్షరములు రాయవావలసి ఉండగా శ్రీనివాసాచార్యులు మరణించిరి. శ్రీనివాసాచార్యుని పుత్రులు పసివారు. దీనిని పూర్తిచేయు పండితులు కనిపించనందున మిక్కిలి చింతించుచూ 1841లో మరణించాడు.
అతని భార్య [[గొడే జానకమ్మ|జానకయ్యమ్మ]]. తన భర్త తలపెట్టిన ఉద్యమమును కొనసాగించుటకు నిర్ణయించి శ్రీనివాసాచార్యులవారి కుమారులగు వేంకట రంగాచార్యులు, రామానుజాచార్యులును నియమించి మిగిలిన నిఘంటు భాగాన్ని పూర్తి చేయిందింది. ఇది "సర్వ శబ్దసంబోధిని" అను పేరుతో ప్రచురితమైంది.<ref>ఆంధ్ర సంస్థానములు: సాహిత్య పోషణము (సాహిత్య అకాడమీ బహుమతి పొందిన రచనము) : రచయిత:డా. తూమాటి దోణప్ప,ఎం.ఏ పి.హెచ్.డి</ref>
==మూలాలు==
|