శంతనుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
 
==బ్రహ్మశాపంతో శంతనుడు జన్మించుట ==
తన మునుపటి జన్మలో, ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన మహాభిషుడు అనే శక్తివంతమైన రాజు ఉన్నాడు. మహాభిషుడు అనేక సద్గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు. మహాభిషుడు వెయ్యి అశ్వమేధ యగాలు, వంద రాజసూయ యగాలు (చక్రవర్తిగా అర్హత సాధించిన తరువాత) చేసిన తరువాత, ఆయన మరణించిన తరువాత స్వర్గలోకం చేరుకున్నాడు. ఒకసారి ఆయనకు బ్రహ్మ ఆస్థానాన్ని సందర్శించే అవకాశం లభించింది. అక్కడ దేవతలు, ఋషులు అందరూ కూడా ఉన్నారు.<ref>{{cite book |last1=Roy |first1=Pratap Chandra |last2=Ganguli |first2=Kisari Mohan |title=The Mahabharat of Krshna-Dwaipayana Vyasa - Translated from Original Sanskrit |date=1896 |publisher=Oriental Publishing Co. |location=Calcutta-12 |page=230 |url=https://holybooks-lichtenbergpress.netdna-ssl.com/wp-content/uploads/Mahabharata-VOL-1.pdf |accessdate=4 August 2018}}</ref>ఋషులు, దేవతలు అందరూ బ్రహ్మను ఆరాధిస్తుండగా గంగాదేవి బ్రహ్మసభలో ప్రవేశిందిందిప్రవేశించింది. ఆమె సభలో ప్రవేశిస్తున్న తరుణంలో ఒక గాలితరగం వీచి, గంగాదేవి పైటచెరగు ఆమె శరీరం నుండి వైదొలిగింది. అది చూసిన సభుకులలోసభికులలో మహాభీషుడు మినహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తలలను వంచుకున్నారు. మహాభీషుడు మాత్రం ఆమెను కామంతో అలా చూస్తూనే ఉండిపోయాడు. ఈ చర్యను చూసిన బ్రహ్మ తన నిగ్రహాన్ని కోల్పోయాడు. ఆగ్రహించి, అతి పవిత్రమైన బ్రహ్మసభలో సభామర్యాద విస్మరించి కాముఖంగాకాముకంగా ప్రవర్తించినందుకు ఆయనను మనుష్యలోకంలో మానవునిగా జన్మించమని శపించాడు. ఈ చర్యను ఆస్వాదించిన గంగాగంగ మానవుడిగా తనకారణంగా శాపగ్రస్థుడైన మహాభిష హృదయాన్ని మహాభిషుని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని భూలోకానికి బయలుదేరింది. మహాభిషుడు తాను భూలోకంలో ప్రతీప కుమారుడిగా జన్మించాలని కోరికున్నాడుకోరుకున్నాడు.
 
కురురాజు ప్రతిపుడుప్రతీపుడు ఒకసారి గంగాతీరంలో ధ్యానం చేస్తున్న సమయంలో గంగా ఒక అందమైన మహిళ రూపాన్ని ధరించి రాజు దగ్గరికి వచ్చి అతని కుడి తొడ మీద కూర్చున్నది. ప్రదీపుడు ఆమెను చూసి ఏమి కావాలని అడిగగానే గంగాగంగ ప్రదీపుడితోప్రతీపుడితో తనను వివాహం చేసుకొమ్మని కోరింది. ప్రదీపుడుప్రతీపుడు తాను భార్యమినహా ఎవరిపట్ల కామమోతుడు కానని ప్రతిజ్ఞ చేసానని అందువలన ఆమె కోరికను అంగీకరించలేనని, ఆమె తన కుడి తొడ మీద కూర్చుంది కనుక సంప్రదాయాల అనుసరించి ఆమె తనకు కుమార్తె లేదా కోడలు ఔతుందని, ఎడమ తొడ మీద కూర్చుంటేనే భార్య కాగల అవకాశం ఉంటుందని చెప్పి ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అయినప్పటికీ ఆమె తన కుమారుని చేసుకుని తనకు కోడలు కావచ్చునని చెప్పాడు. అందుకు గంగాదేవి అంగీకరించింది.
 
 
ప్రతిపమహారాజుకు ఆయన భార్య సునందకు వారి వృద్ధాప్యంలో ఒక బిడ్డ మగ జన్మించాడు. కుమారుడు జన్మించిన తరువాత తన కోరికలను తపస్సు ద్వారా శాంతింపజేసాడు కనుక అతనికి ప్రదీపుడుప్రతీపుడు శంతనుడు అని పేరు పెట్టాడు. ప్రతిపుడుప్రతీపుడు అప్పుడు శంతనుడిని హస్తినాపుర రాజుగా నియమించి తాను తపస్సు చేయటానికి అడవులలోకి వెళ్ళాడు. శంతనుడి కంటే పెద్దవాడు అయిన [[బాహ్లికుడు]] కూడా శంతనుడికి హస్తినాపుర రాజు కావడానికి అనుమతి ఇచ్చాడు.
 
==శంతనుడు తన కుమారుడితో తిరిగి కలుసుకొనుట ==
"https://te.wikipedia.org/wiki/శంతనుడు" నుండి వెలికితీశారు