రామాలయం (ప్రాముఖ్యత): కూర్పుల మధ్య తేడాలు

మూలాలు కూర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Lord Rama statue at Venkateswara Temple in Midhilapuri VUDA colony.JPG|thumb|శ్రీ రాముడు|alt=|250x250px]]
ప్రధానంగా [[శ్రీరాముడు]] పూజింజబడే హిందూ [[దేవాలయం]] '''రామాలయం'''.[[భారత దేశం|భారతదేశంలోని]] దాదాపుగా అన్ని [[గ్రామం|గ్రామాలలో]], [[పట్టణం|పట్టణాలలో]] రామాలయం తప్పని సరిగా ఉన్నాయి. " రామాలయం లేని ఊరు ఊరేఊర గాదని " అనే నానుడి పూర్వం నుండి వస్తుంది. [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]] రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రామాలలో "శ్రీరాముని మందిరాలు" ఉన్నాయి.కొన్నింటిలో [[విగ్రహాలు]] పూజాదికాలు అందుకోవటంలేదని తెలుస్తుంది
 
== రామాలయం ప్రాముఖ్యత ==
[[దస్త్రం:View of Kodanda Ramaswamy Temple in Vontimitta.jpg|thumb|250x250px]]
రామాయణంలో శ్రీరాముడు ఈ లోకంలో మానవులు ఎలా ధర్మమార్గాన్ని అనుసరించాలో తాను ఆచరించి చూపించాడు.సీతాదేవి భర్తకుసేవే పరమార్థంగా ఎలా నడుచుకోవాలో ప్రపంచ మానవాళికి తెలియజెప్పింది. దంపతులు ఎటువంటి కష్టాలు ఎదురైనా దంపతులు అన్యోన్యంగా దాంపత్య జీవితం ఎలా చేయాలో రాముడు, సీతాదేవి స్వయంగా అనుభవించి చూపారు.ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా నిలిచారు.ఇప్పటికీ, ఎప్పటికీ ఆదర్శ దాంపత్యానికి వారి దాంపత్యం ప్రతీకగా చరిత్రలో చిరస్థాయిగా గుర్తించబడింది.ఆదర్శదంపతుల అనగానే వారి రూపమే కదలాడింది.సీతారాముల పేరును విడదీసి పలకటానికి కొంతమంది ఇష్టపడరు.<ref>{{Cite web|url=http://www.ap7am.com/bv-2253-telugu.html|title=ఈ ఆలయ దర్శనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ..|website=ap7am.com|language=te|access-date=2020-07-21}}</ref> సీతాదేవి తనమీద వచ్చిన నిందను మాపుకోవటానికి తన ప్రాతివత్యం నిరూపించుకోవటానికి అగ్నిలో దూకి తన పవిత్రతను పునీతయై లోకానికి ప్రాతివత్యం ప్రాముఖ్యతను చాటి చెప్పింది.<ref>https://telugu.oneindia.com/jyotishyam/why-sita-had-to-undergo-agni-pareeksha-what-valmiki-ramayana-reveals-242828.html</ref>ఇవి అన్నీ మానవాళి జీవించటానికి ఉపయోగపడే మార్గాలుగా పూర్వీకులు గ్రహించి ఆ ఉద్దేళ్యంతోనే నిత్యం మానవాళికి గుర్తుకు రావాలని  రామాలయంలేని ఊరు ఊరే గాదని నానుడి ప్రజలలో పెంపొందించి రామాలయానికి ప్రాముఖ్య కలిగించినట్లు పురాణాలు ద్వారా తెలుస్తుంది.అందువలనే అలాంటి సీతారాముల ఆలయాలు అనేక ప్రాంతాల్లో కొలువుదీరి కనిపిస్తూ వుంటాయి.సాధారణంగా రామాలయంలో సీతారాములతో పాటు, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కనిపిస్తుంటారు. గర్భాలయంలో వీళ్ల నలుగురులో ఎవరు కనిపించకపోయినా ఆశ్చర్యంగా అనిపిస్తూ వుంటుంది.
[[దస్త్రం:Bhadrachalam Temple 13.JPG|thumb|250x250px]]
[[రామాయణము|రామాయణంలో]] శ్రీరాముడు ఈ లోకంలో [[మానవుడు|మానవులు]] ఎలా ధర్మమార్గాన్ని అనుసరించాలో తాను ఆచరించి చూపించాడు.సీతాదేవి భర్తకుసేవే పరమార్థంగా ఎలా నడుచుకోవాలో ప్రపంచ మానవాళికి తెలియజెప్పింది. దంపతులు ఎటువంటి కష్టాలు ఎదురైనా దంపతులు అన్యోన్యంగా దాంపత్య జీవితం ఎలా చేయాలో రాముడు, సీతాదేవి స్వయంగా అనుభవించి చూపారు.ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా నిలిచారు.ఇప్పటికీ, ఎప్పటికీ ఆదర్శ దాంపత్యానికి వారి దాంపత్యం ప్రతీకగా [[చరిత్ర|చరిత్రలో]] చిరస్థాయిగా గుర్తించబడింది.ఆదర్శదంపతుల అనగానే వారి రూపమే కదలాడింది.సీతారాముల పేరును విడదీసి పలకటానికి కొంతమంది ఇష్టపడరు.<ref>{{Cite web|url=http://www.ap7am.com/bv-2253-telugu.html|title=ఈ ఆలయ దర్శనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ..|website=ap7am.com|language=te|access-date=2020-07-21}}</ref> సీతాదేవి తనమీద వచ్చిన నిందను మాపుకోవటానికి తన ప్రాతివత్యం నిరూపించుకోవటానికి అగ్నిలో దూకి తన పవిత్రతను పునీతయై లోకానికి ప్రాతివత్యం ప్రాముఖ్యతను చాటి చెప్పింది.<ref>https://telugu.oneindia.com/jyotishyam/why-sita-had-to-undergo-agni-pareeksha-what-valmiki-ramayana-reveals-242828.html</ref>ఇవి అన్నీ మానవాళి జీవించటానికి ఉపయోగపడే మార్గాలుగా పూర్వీకులు గ్రహించి ఆ ఉద్దేళ్యంతోనే నిత్యం మానవాళికి గుర్తుకు రావాలని  రామాలయంలేని ఊరు ఊరే గాదని నానుడి ప్రజలలో పెంపొందించి రామాలయానికి ప్రాముఖ్య కలిగించినట్లు పురాణాలు ద్వారా తెలుస్తుంది.అందువలనే అలాంటి సీతారాముల ఆలయాలు అనేక ప్రాంతాల్లో కొలువుదీరి కనిపిస్తూ వుంటాయి.సాధారణంగా రామాలయంలో సీతారాములతో పాటు, [[లక్ష్మణుడు]], [[హనుమంతుడు]] కూడా కనిపిస్తుంటారు. [[గర్భగుడి|గర్భాలయంలో]] వీళ్ల నలుగురులో ఎవరు కనిపించకపోయినా ఆశ్చర్యంగా అనిపిస్తూ వుంటుంది.
 
==ప్రసిద్ధ రామాలయాలు==