తేకుమళ్ళ రాజగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''తేకుమళ్ళ రాజగోపాలరావు''' విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత. ఇతడు వ్రాసిన విహంగ యానం అనే నవల తెలుగులో వెలువడిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా గుర్తించబడింది.
ఇతడు గ్రంథాలయోద్ధరణకు చేసిన సేవలకుగాను, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఇతని పేర గ్రంథాలయం నెలకొల్పి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇతని కుమారుడు రామచంద్రరావు తన వద్ద వున్న అమూల్య గ్రంథాలను ఈ గ్రంథాలయానికి సమర్పించాడు.▼
== జీవిత విశేషాలు ==
జానపద వాజ్మయ భిక్షువు గా పేరుపొందిన నేదునూరి గంగాధరం గారు తేకుమళ్ళ రాజగోపాలరావు గారి సూచనల ప్రకారమే కట్టుకథలు, పొడుపు కథలు, యుక్తి లెక్కలు మొదలైన వాటిని సేకరించారు. ▼
▲అతను [[1876]], [[జూలై 9]]న [[తూర్పు గోదావరి జిల్లా]], [[పెద్దాపురం పట్టణం|పెద్దాపురం]] లో జన్మించాడు. [[విజయవాడ]]లో స్థిరపడ్డాడు. ఇతడు గ్రంథాలయోద్ధరణకు చేసిన సేవలకుగాను, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఇతని పేర గ్రంథాలయం నెలకొల్పి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇతని కుమారుడు రామచంద్రరావు తన వద్ద వున్న అమూల్య గ్రంథాలను ఈ గ్రంథాలయానికి సమర్పించాడు.
▲జానపద వాజ్మయ భిక్షువు గా పేరుపొందిన నేదునూరి గంగాధరం గారు తేకుమళ్ళ రాజగోపాలరావు గారి సూచనల ప్రకారమే కట్టుకథలు, పొడుపు కథలు, యుక్తి లెక్కలు మొదలైన వాటిని సేకరించారు.
==రచనలు==
* శారదా పద్య వాచకములు (ఏడు భాగాలు) - 1930 <ref>{{Cite web|url=https://archive.org/details/in.ernet.dli.2015.395528|title=శారదాపద్య వాచకములు (ఏడవ వాచకము) : తేకుమళ్ల రాజగోపాలరావు(సం.) : Free Download, Borrow, and Streaming|website=Internet Archive|language=en|access-date=2020-07-22}}</ref>
* విహంగ యానం (తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ నవల) - 1934
* త్రివిక్రమ విలాసము (సాంఘిక నవల) -
* ఛందశ్శాస్త్రము
* మణిభూషణము (సంపాదకత్వం)
* కనకవల్లి (నవల)<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Neti-Kalapu-Kavitvam.pdf/158|title=పుట:Neti-Kalapu-Kavitvam.pdf/158 - వికీసోర్స్|website=te.wikisource.org|access-date=2020-07-22}}</ref> - 1916
* ఆంధ్ర దేశీయ కథావళి (మూడు భాగాలు)
* లిఖిత - 1914
== మూలాలు ==
|