పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పూర్వము తెలుగులో పదకోశములు పద్య రూపములోనే ఉండేవి. తరువాత అకారాదిక్రమములో నిఘంటువులు వ్రాసే ప్రయత్నము జరిగినది. [[రాబర్ట్ కాల్డ్వెల్]] గారు, [[చార్లెస్ ఫిలిప్ బ్రౌనుబ్రౌన్]] గారు ఈ విషయములో ప్రధమముగా కృషి చేసిన మహనీయులు.
 
1818 లో పరవస్తు వెంకట రంగాచార్యులు గారు తెలుగులో ప్రప్రధమముగా ఒక విజ్ఞాన సర్వస్వమును ఆరంభించిన కృషీవలులు. ఆయన 40 సంవత్సరములు శ్రమించి "అ", "ఆ" వరకు మాత్రము పూర్తి చేయగలిగినారు.