హిందూ సామ్రాజ్య దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) మొలక ఘటనలు వ్యాసం మూస తొలగించాను |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8:
చరిత్ర ప్రకారం, హైందవ స్వరాజ్ స్థాపించడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ యుక్తవయసులోనే [[ప్రమాణం]] చేశాడు.మొఘలులపై పోరాటంచేసాడు.అనేక కోటలను జయించాడు.అతనిని గురించిన కథలు ప్రతి భారతీయుడు మనస్సులో ఆడ్రినలిన్ గ్రంధిలా ప్రహహించే గర్వించదగిన ఉత్తేజాన్ని కలిగిస్తాయి.[[యమునా నది|యమున]], [[సింధూ నది|సింధు]], [[గంగా నది|గంగా]], [[గోదావరి]], [[నర్మదా నది|నర్మదా]], [[కృష్ణా నది|కృష్ణ]], [[కావేరి నది|కావేరితో]] సహా ఏడు నదుల పవిత్ర జలాలతో పట్టాభిషేకం చేశారు.రాయ్ఘడ్లో ఆ రోజుల్లోనే దాదాపు యాభై వేల మంది పాల్గొన్న గొప్ప కార్యక్రమం ఇది. శివాజీకి షకకర్త (ఒక శకం స్థాపకుడు), ఛత్రపతి (పరమావ సార్వభౌమాధికారి) అనే పేర్లు పెట్టారు.అతను హిందూ విశ్వాసం రక్షకుడు, అంటే హైందవ ధర్మోధారక్ అనే బిరుదును పొందాడు.<ref name=":0" />
అతను తన జీవిత కాలంలో, [[మొఘల్ సామ్రాజ్యం]], [[గోల్కొండ]] సుల్తానేట్, [[బీజాపూర్|బీజాపూర్ సుల్తానేట్]], అలాగే [[ఐరోపా సమాఖ్య|యూరోపియన్]] వలస శక్తులతో పొత్తులు,శత్రుత్వాలలో విజయం పొందాడు.అతని సైనిక దళాలు [[మరాఠీ భాష|మరాఠా]] గోళాన్ని విస్తరించి, కోటలను అన్నిటినీ వారి స్వాధీనం చేసుకున్నాయి.
== మూలాలు ==
|