హిందూ సామ్రాజ్య దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:సంఘటనలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4:
== చరిత్ర ==
[[దస్త్రం:The coronation of Shri Shivaji.jpg|thumb|370x370px|ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం ]]
[[ఛత్రపతి శివాజీ]] [[పట్టాభిషేకం|పట్టాభిషేక]] వార్షికోత్సవం జరిగిన సందర్భంగా తెలుగు సంవత్సరం,హిందూ నెల ప్రకారం [[జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి]] నాడు హిందూ
చరిత్ర ప్రకారం, హైందవ స్వరాజ్ స్థాపించడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ యుక్తవయసులోనే [[ప్రమాణం]] చేశాడు.మొఘలులపై పోరాటంచేసాడు.అనేక కోటలను జయించాడు.అతనిని గురించిన కథలు ప్రతి భారతీయుడు మనస్సులో ఆడ్రినలిన్ గ్రంధిలా ప్రహహించే గర్వించదగిన ఉత్తేజాన్ని కలిగిస్తాయి.[[యమునా నది|యమున]], [[సింధూ నది|సింధు]], [[గంగా నది|గంగా]], [[గోదావరి]], [[నర్మదా నది|నర్మదా]], [[కృష్ణా నది|కృష్ణ]], [[కావేరి నది|కావేరితో]] సహా ఏడు నదుల పవిత్ర జలాలతో పట్టాభిషేకం చేశారు.రాయ్ఘడ్లో ఆ రోజుల్లోనే దాదాపు యాభై వేల మంది పాల్గొన్న గొప్ప కార్యక్రమం ఇది. శివాజీకి షకకర్త (ఒక శకం స్థాపకుడు), ఛత్రపతి (పరమావ సార్వభౌమాధికారి) అనే పేర్లు పెట్టారు.అతను హిందూ విశ్వాసం రక్షకుడు, అంటే హైందవ ధర్మోధారక్ అనే బిరుదును పొందాడు.<ref name=":0" />
|