పాండవులు: కూర్పుల మధ్య తేడాలు

పాండురాజు కుమారులు
దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

19:21, 10 ఆగస్టు 2006 నాటి కూర్పు

మహాభారతంలోని పాండురాజు కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. వీరి పేర్లు:


యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)

భీముడు లేదా భీమసేనుడు

అర్జునుడు

నకులుడు

సహదేవుడు


వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రికుమారులు.

"https://te.wikipedia.org/w/index.php?title=పాండవులు&oldid=30096" నుండి వెలికితీశారు