పుట్టుకతోనే వికృత రూపంలో ఉన్న శంకర్ (శివాజీ గణేశన్) అనే ఒక ధనికుడు పుట్టుకతోనే వికృత రూపం సంతరించుకుంటాడు., పార్వతి (పండరిబాయి) అనే మహిళనుని పెళ్లిచేసుకుంటాడుపెళ్ళిచేసుకుంటాడు. వారికి కణ్ణన్ (శివాజీ గణేశన్), విజయ్ (శివాజీ గణేశన్) అనే ఇద్దరు కుమారులు కవల సంతానంగాకవలలు జన్మిస్తారు. అయితే పెద్ద కుమారుడు కణ్ణన్ తండ్రిలాగేతండ్రిలాగా ముఖం మీద పెద్ద మచ్చతో పుడతాడు.పెద్ద అతనికుమారుడు ముఖకణ్ణన్ వైకల్యంపుడతాడు. చూసిఅది తట్టుకోలేనిచూసిన శంకర్ తన స్నేహితుడు, వైద్యుడు అయిన రాజు (సుందరరాజన్)కు కణ్ణన్ ను అప్పగించి, పుట్టుకలోనే అతన్ని చంపేయమని కోరుతాడుచంపేమంటాడు. అయితే మానవతావాది అయిన ఆ వైద్యుడుసుందరరాజన్, ఆ బాలుణ్ణి ఒక బాబా (చిత్తూరు నాగయ్య) నిర్వహిస్తున్న అనాధాశ్రమంలో వుంచి పెంచుతాడు. ఆ పిల్లవాడుఅలా కణ్ణన్ పెరిగి పెద్దవాడై చదువులో ప్రధముడుగాముందంజలో వుండడమే కాకుండా సితార్ వాద్యం వాయించడంలో నిష్ణాతుడౌతాడుకూడా ప్రావీణ్యం సంపాదిస్తాడు. చిన్నవాడురెండవవాడు విజయ్ కాలేజీలో తన సహవిద్యార్ధిని నిర్మల/నిమ్మి (జయలలిత)ను ప్రేమిస్తాడు. ఈలోగా కణ్ణన్కు బాబా ద్వారా తన జన్మ వృత్తాంతం తెలుస్తుంది.తెలుసుకున్న కణ్ణన్, తన తల్లిని, సోదరుణ్ణిఅన్నని కలుసుకొనే ప్రయత్నం చేస్తాడుకలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయం తెలిసిన తండ్రిశంకర్ అతణ్ణి వారిస్తాడు. అదేశంకర్ సమయంలోమీద పగబట్టిన కరణ్ (నంబియార్) అనే శంకర్ మీద పగబట్టిన విరోధి, శంకర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని విజయ్ను అపహరించి బంధిస్తాడు. సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. ఆఖరుకుదాంతో వికలాంగుడైన కణ్ణన్ తెగించివెళ్ళి కరణ్ తో పొరాడి అన్నను రక్షిస్తాడు. ఆ పోరులో కరణ్ చనిపోగారక్షించి, కణ్ణన్కు తీవ్రగాయాలవుతాయి. చివరికి తల్లి ఒడిలో కణ్ణన్ మరణిస్తాడు.<ref name="శివాజీ మూడు పాత్రల ముచ్చట">{{cite web |last1=సితార |first1=ఆణిమత్యాలు |title=శివాజీ మూడు పాత్రల ముచ్చట |url=https://www.sitara.net/animuthyalu/deiva-magan/19713 |website=www.sitara.net |publisher=ఆచారం షణ్ముఖాచారి |accessdate=15 August 2020 |archiveurl=https://web.archive.org/web/20200815114723/https://www.sitara.net/animuthyalu/deiva-magan/19713 |archivedate=15 August 2020 |language=te}}</ref>