తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
దాసుగారు భారతదేశం అంతా సంచరించి తాము దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించారు. కాలినడకన వీరు కాశీయాత్ర, పూరీ, కుంభకోణం, తిరువయ్యూరు దర్శించారు. మహాభక్తుడైన త్యాగరాజు వీరిని ఎదుర్కొని కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పారు. తరువాత కాంచీపురం, తిరుపతి, అయోధ్య, హరిద్వారం కూడా దర్శించారు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుగారు శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడాడం బాధ కలిగించాయి. రామచంద్రుడు ఒకనాటి రాత్రి కలలో కన్పించి హైదరాబాదులో[[హైదరాబాదు]]లో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని దర్శించమని అజ్ఞాపిస్తాడు. కలిసిన నరసింహ దాసును [[భద్రాచలం]], [[పాల్వం]]చ పరగణాలకు పాలకునిగా నియమించాడు. నాటి నుండి భక్త నరసింహదాసు రాజా నరసింహదాసుగా ప్రసిద్ధిచెందారు. ఆ రోజులలో నరసింహదాసు, అతని శిష్యుడు [[వరద రామదాసు]] గారలు తమ ఐశ్వర్యాన్ని భద్రాద్రి రాముని కైంకర్యానికే వినియోగించారు. భద్రాచలం కలియుగ వైకుంఠంతో తులతూగినది. నారద తుంబురులే నరసింహ వరద రామదాసులుగా దివి నుండి భువికి దిగివచ్చారని భక్తులు భావించారు.
 
వరద రామదాసుకు