తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5:
దాసుగారు భారతదేశం అంతా సంచరించి తాము దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించారు. కాలినడకన వీరు కాశీయాత్ర, పూరీ, కుంభకోణం, తిరువయ్యూరు దర్శించారు. మహాభక్తుడైన త్యాగరాజు వీరిని ఎదుర్కొని కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పారు. తరువాత కాంచీపురం, తిరుపతి, అయోధ్య, హరిద్వారం కూడా దర్శించారు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుగారు శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడాడం బాధ కలిగించాయి. రామచంద్రుడు ఒకనాటి రాత్రి కలలో కన్పించి
వరద రామదాసుకు
|