[[జూలై 16]], [[1972]]న, కొరియర్ని చిత్రహింసలు చేయగా తెలిసిన సమాచారంతో ఆయన [[కలకత్తా]]లోని ఒక స్థావరంలస్థావరంలో పట్టుబడ్డడుపట్టుబడ్డాడు. పట్టుబడిన సమయంలసమయంలో ఆయన గుండెజబ్బు వలన తీవ్ర అనారోగ్యంతో బాధపదుతున్నడుబాధపడుతున్నాడు. పోలీసు నిర్బంధంలనిర్బంధంలో ఆయన ఉన్న పది రోజులు ఆయనను చూడడానికి ఆయన న్యాయవాదిని కాని, కుటుంబ సభ్యులని కాని, వైద్యున్ని కాని పోలీసులు అనుమతించలేదు. [[1972]] జూలై 28 తెల్లవారుఝామున 4 గంటలకు, [[చారు మజుందార్]] [[లాల్బజార్]] పోలీస్ నిర్బంధంలనిర్బంధంలో మరణించిండుమరణించాడు. ఆయన శవాన్ని కూడా ప్రభుత్వం కుటుంబానికి అందజేయలేదు. పోలీసులు కుటుంబ సభ్యులతో శవాన్ని ఒక దహనవాటికకు తీసుకపోయి, సమీప బంధువులను కూడా రానివ్వకుండా కట్టుదిట్టం చేసి ఆయన శవాన్ని దహనం చేసింరుచేశారు. ఆయన మరణంతో [[భారత దేశము|భారత దేశం]]లలో విప్లవోద్యమ మొదటి ఘట్టం ముగిసింది.