సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం ప్రారంభం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
(తేడా లేదు)

13:03, 8 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

14 జూన్ 2020 న ప్రముఖ బాలీవుడ్ నటుడు, సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ ముంబయి లోని బాంద్రా ప్రదేశంలో గల తన స్వగృహంలో తుది శ్వాస వదిలాడు. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్నదే మొదటి నుండి సర్వత్రా కలిగిన అభిప్రాయం. అధికారిక పోస్టుమార్టం నివేదికలు కూడా ఊపిరి అందకనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని నిర్ధారించాయి. పలు పుకార్లు, అనుమానాల మధ్య ముంబయి పోలీసు విభాగం ఈ హఠాన్మరణాన్ని దర్యాప్తు చేయడం ప్రారంభించింది.

ఇవి కూడా చూడండి