భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Undid edits by 49.205.255.248 (talk) to last version by Tegel: unexplained content removal
ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.4]
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[దస్త్రం:Flag of Indian Army.png|thumb|right|150px|భారత సైనిక దళ చిహ్నం]]
[[భారత రక్షణ వ్యవస్థ]]లో ఒకటయిన '''భారత సైనిక దళం''' (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ [[సరిహద్దు]]ల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. కొన్ని దేశాలో ఉన్న ప్రతి యువకుడు తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలన్న నియమం భారత దేశంలో లేదు. స్వచ్ఛందంగా ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు. [[ఐక్యరాజ్య సమితి]] చేపట్టిన ఎన్నో కార్యకలాపాలలో, ముఖ్యముగా శాంతి పరిరక్షణలో భారత సైనిక దళం పాలు పంచుకొంది.
[[దస్త్రం:Agni-II missile (Republic Day Parade 2004).jpeg|thumb|right|300px| అగ్ని-II క్షిపణి]]
 
== చరిత్ర ==
Line 8 ⟶ 9:
[[1947]]లో [[స్వాతంత్ర్యం]] వచ్చినపుడు అప్పటివరకు ఉన్న బ్రిటీష్ ఇండియన్ ఆర్మీని భారత్, [[పాకిస్తాన్]]‌ల కోసం రెండు భాగాలు చేసారు. అప్పుడే భారత సైన్యానికి "ఇండియన్ ఆర్మీ" అని పేరు పెట్టబడింది.
[[File:A Group in Camp, 39th Bengal Infantry.jpg|thumb|ఒక క్యాంపులో 39వ బెంగాల్ కు చెందిన సైనికులు]]
=== మొదటి కాశ్మీర్ యుద్ధం ===
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యమయిన [[కాశ్మీర్]]‌ను పాలిస్తున్న మహారాజు ఇటు [[భారత దేశం]]లో లేదా అటు [[పాకిస్తాన్]]‌లో విలీనానికి అంగీకరించలేదు. కొద్ది రోజులకు పాకిస్తాన్ చొరబాటుదారులను కాశ్మీరుకు పంపి ఊళ్ళను ఆక్రమించుకోసాగింది. మరి కొద్దిరోజులను తన సైన్యాన్ని పంపి కాశ్మీరును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మహారాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి [[భారత దేశం]]లో [[కాశ్మీర్]]‌ను విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసాడు.
అప్పుడు భారత ప్రభుత్వం జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో సైన్యాన్ని పంపి [[పాకిస్తాన్]] సైన్యాన్ని కాశ్మీర్‌నుండి వెళ్ళగొట్టసాగింది. ఆ సమయంలో [[ఐక్యరాజ్య సమితి]] రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించి సరిహద్దు రేఖను నిర్ణయించడంతో వివాదానికి తెరపడింది.
 
=== గోవా, డామన్-డయ్యు ఆపరేషన్ ===
బ్రిటీష్, ఫ్రెంచ్ సైన్యాలు భారతదేశాన్ని విడిచి వెళ్ళినా, పోర్చుగీసు సైన్యం విడిచి వెళ్ళక [[గోవా]], [[డామన్ డయ్యు]]లను తన ఆధీనంలో ఉంచుకున్నది. పోర్చుగీస్ అధికారులు చర్చలకు అంగీకరించకపోవడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో సైన్యాన్ని పంపింది. భారత సైన్యాన్ని తట్టుకొనలేక పోర్చుగల్ దేశం భారతదేశంతో సంధికి ఒప్పుకొని అన్ని ప్రాంతాలను విడిచి వెళ్ళేందుకు అంగీకరించింది.
"https://te.wikipedia.org/wiki/భారత_సైనిక_దళం" నుండి వెలికితీశారు