రెండవ శ్రీరంగ రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం చేర్పు, typos fixed: కి → కి (4), → (5) |
||
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''రెండవ శ్రీరంగ రాయలు''' (1642-1678 / 1681 CE) [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]] యొక్క చివరి పాలకుడు, అతను మామ [[వేంకటపతి రాయలు|వెంకట III]] మరణం తరువాత 1642 లో అధికారంలోకి వచ్చాడు. అతను [[అళియ రామ రాయలు|అళియ రామరాయల]] మునిమనవడు కూడా.
== తిరుగుబాట్లు ==
సింహాసనాన్ని అధిష్టించే ముందు, రెండవ శ్రీరంగ రాయలు తన మామ వెంకట III పై తిరుగుబాటు చేసాడు. అతను [[ఆదిల్షాహీ వంశము|బీజాపూర్ సుల్తాన్]] సహాయం తీసుకుని 1638 లో [[చంద్రగిరి]] - వెల్లూరులో వెంకట III పై దాడి చేశాడు. 1642 లో ఈ రెండింటిపై అతడు చేసిన మరొక దండయాత్రను వెంకట III సైన్యం ఓడించింది. ఆ సమయంలో వీరు [[చెన్నై|మద్రాసు]] సమీపంలో [[గోల్కొండ]] సైన్యాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యాత్మక పరిస్థితులలో వెంకట III మరణించాడు. బీజాపూర్ సైన్యంతో ఉన్న రెండవ శ్రీరంగ రాయలు వారిని విడిచిపెట్టి వెల్లూరుకు తిరిగి వచ్చి తనను తాను విజయనగర రాజుగా చేసుకున్నాడు.
== పాలన ==
శ్రీరంగ రాయలు మాజీ రాజుపై తిరుగుబాటు చేయడంలో అతడు చేసిన కుట్ర వలన
== విరించిపురం యుద్ధం ==
1646 లో [[మైసూరు|మైసూర్]], జింజీ, [[తంజావూరు]]ల సాయంతో పెద్ద సైన్యాన్ని సేకరించుకుని, గోల్కొండ దళాలపై దాడి చేసాడు.
ముస్లిం దళాలు తొలుత నష్టపోయినా, దక్కన్ నుండి అదనపు సైన్యాలు వచ్చి చేరడంతో అవి ముందుకు సాగాయి. 1652 వరకు యుద్ధం కొనసాగింది. 1649 లో మదురై తిరుమలాయ నాయకుడు బీజాపూర్ పాలకుడికి మద్దతుగా తన బలగాలను పంపాడు. కాని జింజీ కోట వద్ద కలుసుకున్న తరువాత, బీజాపూర్, గోల్కొండలు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు, మదురై దళాలు గందరగోళాన్ని సృష్టించి, జింగీ సైన్యంతో కలిసిపోయాయి. ఇది 1649 లో జింగీ నాయక పాలనను ముగించడానికి దారితీసింది.
1652 నాటికి, రెండవ శ్రీరంగ
== అంత్య కాలం ==
రెండవ శ్రీరంగ రాయలు తన చివరి సంవత్సరాలను తన ప్రధాన నాయకులలో ఒకరైన ఇక్కేరికి చెందిన శివప్ప నాయకుని మద్దతుతో గడిపాడు. ముస్లిం దళాల నుండి వెల్లూరును తిరిగి పొందగలనన్న ఆశతో ఉన్నాడు. రెండవ శ్రీరంగ
== మరణం ==
|