వేంకటపతి దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: అక్టోబరు 1614 → 1614 అక్టోబరు, లో → లో , → (4)
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
[[దస్త్రం:Vijaynagar_Venkathiraya_Inscription,_1605_AD,_Vellore_District.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Vijaynagar_Venkathiraya_Inscription,_1605_AD,_Vellore_District.jpg|thumb|250x250px|1605{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, వెల్లూరు జిల్లా విజయనగర్ వెంకటపతిరాయల తమిళ శాసనం, వెల్లూరు కోటలోని [[భారత పురాతత్వ సర్వే సంస్థ|ASI]] మ్యూజియంలో ప్రదర్శించబడింది]]'''వెంకటపతి దేవ రాయలు''' (1585-1614) [[పెనుకొండ]], [[చంద్రగిరి]], వెల్లూరులలో స్థావరాలు కలిగిన [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యానికి]] పాలకుడు. అతడు [[తిరుమల దేవ రాయలు|తిరుమల దేవరాయల]] చిన్న కుమారుడు, [[శ్రీరంగ దేవ రాయలు|శ్రీరంగ దేవరాయల]] తమ్ముడు. అతడి తండ్రి, [[అళియ రామ రాయలు|అళియ రామరాయలు]]కు తమ్ముడు.అతని మూడు దశాబ్దాల పాలనలో సామ్రాజ్య బలసంపదలు పునర్జీవనం పొందాయి. అంతర్గత కలహాలతోను, [[ఆదిల్‌షాహీ వంశము|బీజాపూర్]], [[కుతుబ్ షాహీ వంశము|గోల్కొండ]] సుల్తాన్లతోనూ అతను విజయవంతంగా వ్యవహరించాడు. దేశంలో ఆర్థిక పునరుజ్జీవనాన్ని సాధించాడు. తిరుగుబాటు చేసిన [[తమిళనాడు]] నాయకులను, ప్రస్తుత [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని]] భాగాలనూ అదుపులోకి తెచ్చాడు.
 
'''వెంకటపతి దేవ రాయలు''' కొంతకాలం పాటు [[పెనుకొండ|పెనుగొండ]]ను, తర్వాత [[చంద్రగిరి]]ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఆయన కాలంలోనే [[ఈస్టిండియా కంపెనీ]] వారు వర్తకం కోసం [[చెన్నై|చెన్నపట్టణం]] ప్రాంతాల్లోకి ప్రవేశించారు. పులికాట్ వద్ద డచ్చివారు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వర్తకసంఘాన్ని ఏర్పరుచుకున్న పోర్చుగీస్ వారు ఇతరదేశాల నుంచి దేశంలోకి దిగుమతి చేసే సరుకులపై నూటికి పావలా చొప్పున చక్రవర్తికి సుంకం చెల్లించేవారు.
పంక్తి 7:
 
=== సుల్తాన్లతో పోరాటాలు ===
1588 లో అతను [[గోల్కొండ]] [[ఆదిల్‌షాహీ వంశము|బీజాపూర్]] సుల్తానులతో యుద్ధాని దిగాడు. తన పూర్వీకులు కోల్పోయిన కొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు. <ref>Nayaks of Tanjore by V. Vriddhagirisan p.47</ref> సుల్తానేట్ల సంయుక్త సైన్యాలను ఎదుర్కోడానికి రేచెర్ల వెలమ రాజవంశాంకి చెందిన కస్తూరిరంగ నాయకుడిని పంపించాడు. కస్తూరిరంగ, అతని కుమారుడు యాచమనేడు నేతృత్వంలోని సైన్యం వరుస పోరాటాలు చేసి విజయం సాధించింది. విజయనగర సైన్యం నుండి ఈ యుద్ధాలలో తప్పించుకున్న ముస్లిం సైనికులు [[పెన్నా నది|పెన్నార్]] ఎగువ ఒడ్డున తమ ప్రధాన దళాలలో చేరారు. సుల్తానుల సైన్యం 120,000 కన్నా ఎక్కువ అని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. వీరికి తోడుగా టర్కో-ఆఫ్ఘన్ గన్నర్లు వారి ఆర్టిలరీ యూనిట్లతో సిద్ధంగా ఉన్నారు. కస్తూరిరంగ సామ్రాజ్య దళాలను ఉత్తరం వైపుకు నడిపించి, పెన్నార్ నది ఎగువన శత్రువులను నేరుగా ఢీకొన్నాడు   .
 
ఈ ఘర్షణ 8 గంటలు చెలరేగింది, సుల్తానేట్ సైన్యం యొక్క ఫిరంగి దళాలు విజయనగర్ సైన్యంలో వినాశనం సృష్టించాయి. కాని యాచామనేడు తన దాడిని కొనసాగిస్తూ వత్తిడి పెంచాడు. రోజు ముగిసేసరికి, విజయనగర సైన్యం సుల్తానులపై గెలిచింది. విజయనగర సైన్యం తమ శత్రువులను గోల్కొండ భూభాగంలోకి తరిమాయి. కాని రాజు కొలువులో ఉన్న ఉన్నతాధికారుల మధ్య ఉన్న గొడవల కారణంగా [[గోల్కొండ|గోల్కొండపై]] తదుపరి దాడులు చెయ్యలేదు.  
 
=== నాయకుల తిరుగుబాట్లు ===
పంక్తి 19:
 
==== వెల్లూరు నాయకులు ====
1601 లో వెల్లూరుకు చెందిన లింగమ నాయకుడు తిరుగుబాటు చేసాడు. అతణ్ణి ఆర్కాటు, చెంగల్పట్టుల్లో తన ప్రతినిధి అయిన యాచమనేడును పంపించి, తిరుగుబాటును అణచివేసాడు. లింగామ నాయకుని ఓడించి, వెల్లూరు కోటను వెంకటపతి రాయలు తన ప్రత్యక్ష నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. యాచమనేడు నేతృత్వంలోని మరో దండయాత్ర [[మధురై నాయకులు|మదురై]] రాజ్యం లోకి వెళ్లి, తిరుగుబాటు చేసిన మదురై నాయకుని లొంగదీసుకున్నాడు.
 
== రాజధానిని మార్చడం ==
1592 లో వెంకటపతి తన రాజధానిని [[పెనుకొండ]] నుండి [[చంద్రగిరి|చంద్రగిరికి]] మార్చాడు. ఇది [[తిరుపతి]] కొండల దగ్గర దక్షిణంగా ఉంది. 1604 తరువాత, అతను రాజధానిని చంద్రగిరి నుండి వెల్లూరు కోటకు మార్చాడు. అప్పటి నుండి దీనిని ప్రధాన స్థావరంగా ఉపయోగించారు.
 
== అదుపు లోకి రాజ్యం ==
పంక్తి 28:
 
== డచ్చివారి రాక ==
1608 లో డచ్చి వారు పులికట్‌లో ఫ్యాక్టరీని స్థాపించేందుకు అనుమతి కోరారు. అప్పటికే వాళ్ళు [[గోల్కొండ]], జింజీ ప్రాంతాల్లో వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆంగ్లేయులు కూడా పులికాట్ నుండి డచ్ ద్వారా వ్యాపారం ప్రారంభించారు. 1586 నుండి పులికాట్, వెంకటపతి రాయల అభిమాన రాణి గొబ్బూరి ఓబాయమ్మ అధీనంలో ఉండేది. <ref>{{వెబ్ మూలము|last=|first=|title=The Madras Tercentenary Commemoration Volume|publisher=Asian Educational Services|date=1994|url=https://books.google.com/books?id=pwMk4FIcpuUC&pg=PA41&dq=gobburi+estates&hl=en&sa=X&ved=0ahUKEwi7l4vEgb3VAhVKNY8KHfvzCXoQ6AEIKjAB#v=onepage&q=gobburi%20estates&f=false|accessdate=August 4, 2017}}</ref> పులికాట్ వద్ద స్థావరం నిర్మించుకోడానికి ఆమె డచ్చి వారికి అనుమతి ఇచ్చింది. పోర్చుగీస్ జెస్యూట్లకు కూడా ఆమె సహాయం అందించింది.
 
== వారసుడు ==
వెంకటపతికి, అనేక మంది రాణులు ఉన్నప్పటికీ, ఒక కుమారుడు లేడు, అందువల్ల తన అన్నయ్య రాముడి కుమారుడు [[మొదటి శ్రీరంగ రాయలు]]ను తన వారసుడిగా నియమించాడు. రాణుల్లో ఒకరైన బాయమ్మ తన బ్రాహ్మణ పనిమనిషికి చెందిన శిశువును అరువుగా తీసుకొని, తన కుమారుడేనని రాజును మోసం చేసింది. ఆమెను అడ్డుకోవడానికే రాజు ఇది చేసాడు.  
 
వెంకటపతి రాయలు అక్టోబరు 1614 లోఅక్టోబరులో మరణించాడు. అతని తరువాత మొదటి శ్రీరంగ రాయలు గద్దె నెక్కాడు.
{{Clear}}
 
"https://te.wikipedia.org/wiki/వేంకటపతి_దేవ_రాయలు" నుండి వెలికితీశారు