నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
== జీవిత విషయాలు ==
నరసింహారెడ్డి [[1934]], [[మే 12]]న దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లాలోనిజిల్లా]], [[దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకొండ నియోజకవర్గం]] తాలూకు నేరెడుగొమ్ము[[నేరడుగొమ్ము]] గ్రామం లోగ్రామంలో జన్మించాడు. వృత్తి రీత్యా హైదరాబాదుకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.
 
నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు.