పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
శవ యాత్ర లో శవ తీసివేసి అంతిమ అనే ప్రత్యామ్నాయాన్ని చేర్చబడింది. ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 76:
==ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష==
{{ఆధునికాంధ్రచరిత్ర}}
మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు [[మద్రాసు]]లో [[1952]] [[అక్టోబర్ 19]]న [[బులుసు సాంబమూర్తి]] ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు.<ref>{{cite wikisource|last1=తుర్లపాటి|first1=కుటుంబరావు|title=నా కలం - నా గళం|chapter=ఆత్మకథ విషయపేజీలు|year=2012|publisher=సుందర శేషమాంబ పబ్లికేషన్స్}}</ref> చివరికి [[1952]] [[డిసెంబర్ 15]] అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. [[మద్రాసు]]లో జరిగిన ఆయన
==మరణం gurinchi==
|