సాత్యకి: కూర్పుల మధ్య తేడాలు

చి సరి చేసాను
చి సరి చేసాను
పంక్తి 3:
సాత్యకి [[కృష్ణుడు|కృష్ణుని]] భక్తుడు. ఇతను [[అర్జునుడు|అర్జునునితో]] కలసి [[ద్రోణుడు|ద్రోణుని]] వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను [[అర్జునుడు]] మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి [[సాత్యక]]. ఇతను [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[పాండవులు|పాండవులతో]] కలసి [[కౌరవులు|కౌరవులపై]] యుద్దం చేసెను. [[కృష్ణుడు]] శాంతి రాయబారమునకు [[హస్తినాపురం]]నకు వచ్చునపుడు [[సాత్యకి]]తో కలసి వచ్చెను.
 
సాత్యకి మరియు [[క్రితవర్మ]]లు [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పోరాడిన [[యాదవ]] వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి [[పాండవులు|పాండవుల]] వైపు, [[క్రితవర్మ]] [[కౌరవులు|కౌరవుల]] వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి [[ద్రోణుడు|ద్రోణుని]] విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న [[భురిస్రవుడుభురిశ్రవుడు|భురిస్రవునితోభురిశ్రవునితో]] యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. [[భురిస్రవుడుభురిశ్రవుడు]] సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. [[కృష్ణుడు]] [[అర్జునుడు|అర్జునునితో]] జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. [[భురిస్రవుడుభురిశ్రవుడు]] సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో [[అర్జునుడు]] తన బాణంతో [[భురిస్రవుడుభురిశ్రవుడు|భురిస్రవునిభురిశ్రవుని]] చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.
 
[[భురిస్రవుడుభురిశ్రవుడు]] ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని [[అర్జునుడు|అర్జునుని]] నిందిస్తాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట యుద్ధనీతికి వ్యతిరేకం అని [[అర్జునుడు]] ప్రతినింద చేస్తాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.
 
అంతట [[భురిస్రవుడుభురిశ్రవుడు]] ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని [[ధ్యానం]] చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో [[భురిస్రవుడుభురిశ్రవుడు|భురిస్రవునిభురిశ్రవుని]] తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి [[భురిస్రవుడుభురిశ్రవుడు|భురిస్రవునిభురిశ్రవుని]] తల ఖండించెనుఖండింస్తాడు.
 
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో సాత్యకి, [[క్రితవర్మ]] ఇద్దరూ బ్రతికారు. [[క్రితవర్మ]] [[కృపాచార్యుడు]] మరియు [[అశ్వద్ధామ]]లతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు త్రాగి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని [[క్రితవర్మ]]ని, [[క్రితవర్మ]] నిరాయుధుడైన [[భురిస్రవుడుభురిశ్రవుడు|భురిస్రవునిభురిశ్రవుని]] చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, [[క్రితవర్మ]], మిగిలిన [[యాదవ వంశం]] మొత్తం [[గాంధారి శాపం]] మూలంగా నాశనం అయింది.
 
[[వర్గం:మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/సాత్యకి" నుండి వెలికితీశారు