నోముల నర్సింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
నర్సింహయ్య [[1956]], [[జనవరి 9]]న [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]], [[నల్గొండ జిల్లా]], [[నకిరేకల్ మండలం]], [[పాలెం]] గ్రామంలోని [[యాదవ]] కుటుంబంలో జన్మించాడు. తన బాల్యంలో [[తెలంగాణ సాయుధ పోరాటం]] వంటి కమ్యూనిస్ట్ సాహిత్యం వైపు ఆకర్షితుడయ్యాడు, పురాణ వ్యక్తులచే ప్రేరణ పొందాడు. చిన్నతనం నుండే వ్యవసాయంలో కూడా నిమగ్నమయ్యాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎం.ఏ) బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఎల్ఎల్బి) చేసాడు.
 
== రాజకీయ జీవితం ==
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో తన విద్యార్థి జీవితంలో, '''స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా'''కు చురుకుగా నాయకత్వం వహించాడు. తరువాత, ఆయన [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)]]లో చేరాడు. కొంతకాలం నల్గొండ [[నకిరేకల్]] జ్యుడిషియల్ కోర్టులలో [[న్యాయవాది]]గా పనిచేశాడు. [[నకిరేకల్]]‌ మండల పరిషత్ అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నికయ్యాడు. ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] [[నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1999 నుండి 2004 వరకు ఎపి శాసనసభలో సిపిఐ (ఎం) ఫ్లోర్ లీడర్‌గా పనిచేశాడు.
 
== పరాజయం, విజయం ==
[[2009]]లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన [[నల్లగొండ]]జిల్లాలోని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.
 
"https://te.wikipedia.org/wiki/నోముల_నర్సింహయ్య" నుండి వెలికితీశారు