అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రకాశం జిల్లా పురపాలక సంఘాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: పట్టణము → పట్టణం (2), typos fixed: → , ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{అయోమయం}}
{{infobox India AP Town}}
'''అద్దంకి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక పట్టణముపట్టణం (నగర పంచాయితీ), [[అద్దంకి మండలం|మండల]] కేంద్రము. రెడ్డిరాజుల తొలిరాజధానిగా ప్రఖ్యాతి. తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది.
 
==అద్దంకి చరిత్ర ==
ఒక కథ ప్రకారం, అద్దంకిలో అద్దడు, అంకి అనే ఇద్దరు వడ్డి కులం వారు తమ రాజుగారి కోట నిలవడానికి కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.
 
పాండురంగడు వేయించిన ప్రముఖమైన అద్దంకి శాసనం తొలి తెలుగు పద్య [[శాసనము]] అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని తొమ్మిదవ శతాబ్దానికి సంబంధించినవిగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=1955|publisher=మణిమంజరి|location=ముక్త్యాల|url=https://archive.org/details/in.ernet.dli.2015.371392|accessdate=2020-07-10}}</ref>.
ఈ శాసనం వేయి స్తంభాల దేవాలయం దగ్గర త్రవ్వకాలలో బయటపడింది. ఇది సాహిత్య గ్రంథాలు వెలువడక ముందే తెలుగు సాహిత్యానికి నిదర్శనంగా భావిస్తారు. క్రీ.శ. 849లో అద్దంకి పండరంగడు తనకు గురువైన ఆదిత్య భట్టారకుడికి 8 పుట్లు భూమిని దానమిచ్చిన వివరాలు తెలిపే శాసనమిది. ఇది చెన్నై మ్యూజియంలో భద్రపరచబడింది. దీని నకలు ప్రతిని అద్దంకిలో సృజనసాహితీప్రియుులు ప్రతిష్ఠించారు.<ref>{{Cite web |url=http://eenadu.net/district/inner.aspx?dsname=Prakasam&info=pkshistory |title= ప్రకాశం జిల్లాచరిత్ర|archiveurl=https://web.archive.org/web/20120524154815/http://eenadu.net/district/inner.aspx?dsname=Prakasam&info=pkshistory|archivedate=2012-05-24|publisher=ఈనాడు}}</ref>
 
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణముపట్టణం.<ref>{{Cite book |title=ఆంధ్రప్రదేశ్ దర్శిని |date=1982 |page=80}}</ref> [[గుండ్లకమ్మ నది]] ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో [[ప్రోలయ వేమారెడ్డి]] వారి మంత్రులైన దేశ పాండ్యులతో కలసి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు. తరువాత వారు తమ రాజధాని [[కొండవీడు|కొండవీటికి]] మార్చారు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న [[ఎఱ్రాప్రగడ|ఎర్రాప్రెగడ]] [[ఆంధ్ర మహాభారతము|మహాభారతా]] న్ని ఇక్కడే పూర్తిచేశాడు.
 
[[టంగుటూరి ప్రకాశం పంతులు]] బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు