ద్రుపదుడు: కూర్పుల మధ్య తేడాలు

పేజీ సృష్టించాను
 
సరి చేసాను
పంక్తి 1:
'''దృపదుడు''' పాంచాల దేశానికి రాజు. ఇతనికి యజ్ఞసేనుడు అని కూడా పేరు.
 
దృపదుడు చిన్నప్పుడు చదువుకునే వయసులో [[ద్రోణుడు]] మంచి మిత్రుడు. అప్పుడు [[ద్రోణుడు|ద్రోణునితో]] తన సకల సంపదలను పంచుకుంటాను అని మాట ఇస్తాడు. దృపదుడు పాంచాల రాజు అయిన తరువాత [[ద్రోణుడు]] అతనిని కలసి చిన్నప్పుడు ఇచ్చిన మాట గుర్తు చేసి సహాయం చేయమంటాడు. దృపదుడు [[ద్రోణుడు|ద్రోణుని]] అవమానించి పంపివేస్తాడు. ఆ సంఘటన జరిగినప్పటినుంచి [[ద్రోణుడు]] దృపదునిపై మనసులో కోపం పెట్టుకుని ఉంటాడు. తరువాత [[ద్రోణుడు|ద్రోణుని]] [[హస్తినాపురం]] సందర్శించగా అతనిని [[పాండవులు|పాండవులకు]] మరియు [[కౌరవులు|కౌరవులకు]] యుద్ధవిద్యలు నేర్పుటకు [[భీష్ముడు]] నియమించాడు. [[ద్రోణుడు]] [[పాండవులు|పాండవులకు]] మరియు [[కౌరవులు|కౌరవులకు]] విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత [[గురుదక్షినగురుదక్షిణ]] కోసంగా దృపదుని బంధించి తెమ్మని అడిగాడు. [[అర్జునుడు]] దృపదుని బంధించి తెచ్చి [[ద్రోణుడు|ద్రోణునికి]] సమర్పించాడు.
 
[[అంబ]] మరుజన్మలో మగవాడైన [[శిఖండి]]గా దృపదునికి జన్మించింది.
పంక్తి 7:
[[ద్రోణుడు]] చేసిన అవమానమునకు ప్రతీకారం తీర్చుకొనుటకు యాగం చేసాడు. ఆ యాగములో [[ద్రౌపది]] మరియు [[ద్రుష్టద్యుమ్నుడు]] జన్మించారు.
 
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[ద్ర్రోణుడుద్రోణుడు]] దృపదుని చంపాడు. తరువాత [[ద్రుష్టద్యుమ్నుడు]] [[ద్రోణుడు|ద్రోణుని]] వధించాడు.
 
[[వర్గం:మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/ద్రుపదుడు" నుండి వెలికితీశారు