ద్రుపదుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పేజీ సృష్టించాను |
సరి చేసాను |
||
పంక్తి 1:
'''దృపదుడు''' పాంచాల దేశానికి రాజు. ఇతనికి యజ్ఞసేనుడు అని కూడా పేరు.
దృపదుడు చిన్నప్పుడు చదువుకునే వయసులో [[ద్రోణుడు]] మంచి మిత్రుడు. అప్పుడు [[ద్రోణుడు|ద్రోణునితో]] తన సకల సంపదలను పంచుకుంటాను అని మాట ఇస్తాడు. దృపదుడు పాంచాల రాజు అయిన తరువాత [[ద్రోణుడు]] అతనిని కలసి చిన్నప్పుడు ఇచ్చిన మాట గుర్తు చేసి సహాయం చేయమంటాడు. దృపదుడు [[ద్రోణుడు|ద్రోణుని]] అవమానించి పంపివేస్తాడు. ఆ సంఘటన జరిగినప్పటినుంచి [[ద్రోణుడు]] దృపదునిపై మనసులో కోపం పెట్టుకుని ఉంటాడు. తరువాత [[ద్రోణుడు|ద్రోణుని]] [[హస్తినాపురం]] సందర్శించగా అతనిని [[పాండవులు|పాండవులకు]] మరియు [[కౌరవులు|కౌరవులకు]] యుద్ధవిద్యలు నేర్పుటకు [[భీష్ముడు]] నియమించాడు. [[ద్రోణుడు]] [[పాండవులు|పాండవులకు]] మరియు [[కౌరవులు|కౌరవులకు]] విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత [[
[[అంబ]] మరుజన్మలో మగవాడైన [[శిఖండి]]గా దృపదునికి జన్మించింది.
పంక్తి 7:
[[ద్రోణుడు]] చేసిన అవమానమునకు ప్రతీకారం తీర్చుకొనుటకు యాగం చేసాడు. ఆ యాగములో [[ద్రౌపది]] మరియు [[ద్రుష్టద్యుమ్నుడు]] జన్మించారు.
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[
[[వర్గం:మహాభారతం]]
|