పుట్టిగె మఠం (ఉడిపి): కూర్పుల మధ్య తేడాలు

Created page with 'పుత్తగె మఠం ఉడుపి శ్రీ కృష్ణ మఠం సమీపంలో వున్న సోదె మఠము ప్ర...'
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
మూలాలు సమీక్ష, విస్తరణ మూసలు కూర్పు
పంక్తి 1:
{{విస్తరణ}}{{మూలాలు సమీక్షించండి}}
 
పుత్తగె మఠం ఉడుపి శ్రీ కృష్ణ మఠం సమీపంలో వున్న సోదె మఠము ప్రక్కన వుంది. ఉడిపికి 21 కిలోమీటర్ల దూరంలో పుత్తగె అను గ్రామంలో దీని ప్రధాన శాఖ ఉంది. ద్వైతమత స్థాపకులైన శ్రీ మధ్వాచార్యులు, శ్రీ ఉపేంద్ర తీర్థులను పుత్తగె మఠమునకు మఠాధిపతిగా నియమించినారు. రుక్మిణి, సత్యభామలతో కూడిన శ్రీ విఠల రంగని విగ్రహాన్ని ఈ మఠ ప్రధానార్చనకు నియోగించారు. శ్రీ సుగుణేంద్ర తీర్థులు పుత్తగె మఠానికి ప్రస్తుత పీఠాధిపతి.
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/పుట్టిగె_మఠం_(ఉడిపి)" నుండి వెలికితీశారు