బి.ఎస్.యడ్యూరప్ప: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→రాజకీయ ప్రస్థానం: వ్యాసం విస్తరణ |
→రాజకీయ ప్రస్థానం: వ్యాసం విస్తరణ |
||
పంక్తి 1:
దక్షిణ భారతదేశంలో [[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన ప్రముఖ నేతలలో ఒకడైన '''బి.ఎస్.యడ్యూరప్ప''' (B. S. Yeddyurappa) [[1943]], [[ఫిబ్రవరి 27]]న [[
==బాల్యం, విద్యాభ్యాసం==
యడ్యూరప్ప 1943, ఫిబ్రవరి 27న కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనాకెరెలో సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ దంపతులకు జన్మించాడు.<ref name="born">{{cite web|url=http://www.hinduonnet.com/holnus/001200711100301.htm|title=Yeddyurappa to become BJP's first CM in South|accessdate=2007-11-12}}</ref><ref name="bio">{{cite web|url=http://kla.kar.nic.in/cm.htm|work=Online webpage of the Karnataka Legislature|title=B. S. Yediyurappa|accessdate=2007-11-12}}</ref> అతడు నాలుగేళ్ళ వసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. <ref name="first"/> ఆర్ట్స్లో డిగ్రీ పూర్తిచేసి [[1965]]లో సాంఘిక సంక్షేమ శాఖలో ఫస్ట్ డివిజన్ క్లర్క్గా ఉద్యోగం సంపాదించాడు.
==వ్యక్తిగత జీవితం==
యడ్యూరప్ప [[1967]]లో వీరభద్రశాస్త్రి కూతురైన మైత్రిదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, విజయేంద్ర) మరియు ముగ్గురు కుమారైలు (అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి).<ref name="family">
==రాజకీయ ప్రస్థానం==
1970లో శికారిపుర యూనిట్కు రాష్ట్రీయ స్వంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమించబడుటలో యడ్యూరప్ప రాజకీయ జీవితం ఆరంభమైంది. 1972లో జనసంఘ్ తాలుకా శాఖకు అద్యక్షుడిగా నియమించబడ్డాడు.<ref name="family"/> 1975లో శికారిపుర పురపాలక సంఘపు అద్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1975లోనే [[ఇందిరాగాంధీ]] ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి విధించుటతో అనేక నాయకులతో పాటు యడ్యూరప్ప కూడా జైలుకు వెళ్ళవలసి వచ్చింది. 1975 నుంచి 1977 వరకు [[బళ్ళారి]] మరియు శిమోగా జైళ్ళలో జీవనం కొనసాగించాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించుటలో పాత జనసంఘ్ నేతలతో పాటు యడ్యూరప్ప కూడా భాజపాలో చేరి శిమోగా జిల్లా పార్టీ అద్యక్ష పదవిని పొందినాడు. 1988 నాటికి కర్ణాటక భాజపా అద్యక్షుడైనాడు. అదే సంవత్సరంలో తొలిసారిగా శాసనసభకు పోటీచేసి శికారిపుర నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. అప్పటి నుమ్చి వరుసగా ఐదు పర్యాయాలు అదే నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తున్నాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|