కొత్త సత్యనారాయణ చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
"కళాప్రపూర్ణులు"
(రచన: '''కొమ్మనేని వెంకట రామయ్య)'''
ఉభయ భాషా పండితులుగా, ఉపాధ్యాయులుగా, విమర్శకులుగా, సాహితీవేత్తలుగా, సరస హృదయులుగా, కళాప్రపూర్ణులుగా,కవి పండిత లోకానికి కాదర్శప్రాయులుగా , భాషా పోషకులుగా ప్రశస్తిగాంచిన సత్యనారాయణ చౌదరి గారికి జోహారులు.వీరు బాల్యమాది విద్యావ్యాసంగమున సంపాదించిన సాహిత్యంసజ్జన సమ్మాన్యము సూరి జనస్తుత్యమునైనది. వీరు వైదిక వాఙ్మయమును తొలుత రచించి ధర్మశాస్త్రాల మర్మమెలయించిరి . వివిధ నీతి కధాసారాల వెలార్చి విమర్శకాగ్రేసరులగుటయే గాక తమ దైవభక్తిని , గురుభక్తిని ,దేశభక్తిని ,ప్రకటించుకొని మహాకవీంద్రులైరి. సత్యనారాయణ గారి వచన రచనా విధానము అనుసర ణీయము, ఆదర్శప్రాయమునైనది. అలతియలంతి వాక్యాలతో కధాగమనము సాగించుటలో వీరి భాషాపటిమ యాంధ్రినలంకరింపచేసినది.సరళము , సరసము , శయ్యా సౌలభ్యముగల వచన రచన సాగించిన కవులలో ప్రధమ శ్రేణికి చెందినవారు. గద్యంకవీనాం నికషం వదన్తి అనునాశయమునుప్రధానాంశముగ నేర్పరచుకొనియే ముమ్మొదట గద్యరచనమునే సాగించిరి. అనువాదాలతో అర్ధౌచితిని భావ గాంభీర్యమును పొందుపరచుకొని యందముగావీరిరచనకొనసాగినది. పఠనాసక్తి విమర్శనాశక్తి విస్తరిల్లిన యనంత్రము పద్యరచన ప్రారంభించిరి.వీరు పురాణాంశాలలోని వింతలను, విశేషాలను వివరించి తమ భావాల వెల్లడించుటలో నొకింతేని సంశయం పడని విద్వన్నణులై, ఆయాకాలమందలి ధర్మాలలోని మర్మాల పరిశీలించిన పండిత ప్రకాండులై, పద్య కవితారీతుల నాంధ్రలోకానికందించిన కవివరేణ్యులై, కళాప్రపూర్ణులై, సత్కీర్తి నార్జించుకొనిరి. నిరంకుశాఃకవయః అను సూక్తి లోని సూనృతమును గ్రహించి భారత రామాయణాదు లంగలకధాంశాల గైకొని విషయ పరిశీలన మొనర్చి విజ్ణలోకానికే కనువిప్పు కలిగించిరి. విమర్శనము సైతము వితండ వాదమునకు పోక సశాస్త్రీయముగ సహేతుకముగా జరిపించిరి . ఇక వీరిరచనా విశేషాల కొలదిగ మాత్రమేపరిశీలించుదుము.కలిపురాణములోదుర్యోధనునిదొరతనమునువర్ణించుచు , "ఈకతలన్నీవాస్తములేయని యెంచగ వచ్చు ద్రొల్లియాయాకవులెందరో తమ మహాకృతులందు వచించువానినే వ్రాసి చూపితిని గాని మదీయ కవిత్వ కల్పనా పాకము గాదు" , అని తమ కవితారీతులకు గల కారణాల వెల్లడించి కల్పనలలో యదార్ఠము లోపించినదని వక్కాణించిరి. మరియు "కవియగువాడు దాస్యమును కర్మము కాలి కవిత్వధోరణిన్ భువి వెలయింప జ్రొచ్చిన పూర్వ విశేషముతోడి పక్షపాత విధము లెస్సగా బొరయు, దానిని భారతగాధ సాక్ష్యమేయవును" , అని కవిపక్షపాతము వహించిన కలుగు దోషమును నిరూఊపించిరి . మరొకచోట "ఆవేశములేక ధర్మము వివేచన సేసిన నిగ్గు తేలెదిన్," అని లోకమునే నిగ్గు తేల్చవలసినదిగా నుగ్గడించిరి . ఇట్లే వేరొక వర్ణనమున , "ఎదోగికురించి పూతలు సమున్నత ధోరణి బూయుచుండు, నాయా కధలిట్టి వానికనయంబును బ్రాత్రములై వెలింగెడిన్,"అని తమ సునుశిత సువిశాల ధోరణిని సువ్యక్తమొనర్చిరి.ఒకచో భీక్ష్ముని కధను వర్ణించుచు , "కుమారిలభట్టు దొట్టివిఖ్యాతుల శాస్త్రవేత్తలు ప్రకాశము సేసి సకారణంగా నీతని నీతినెన్నరిది యీప్రజబుధ్ధినెఋంగ దేలొకో," అని పెద్దలు శాస్త్రవేత్తలగు వారి నుదాహరించిగాధల లోని గకావికలకు చీకాకు చెందిరి.ఇంకొకచో క్షేత్ర బీజాల విభిన్న మార్గపు పోకడల దలంచి , "పురాణగాధలన్ యోజన చేసి చూడవలె నోరిమి దీక్షయు బూని నెవ్వడేన్ ," అని యనూచానముగా వ్యాప్తమగు గాధల యెడ నుండవలసిన దీక్షను సూక్ష్మబుధ్ధిని విశద పరచిరి . ఒకచో వ్యాస సుతుల లోని విభేదమును చర్చించుచు , "ఇట్లే సరిపెట్టుకొంచు కధ లెన్నియో గాసట బీసటయ్యెడిన్," అని ఏ చోటున కాచోట సమన్వయించుకొని కాలమును కాపురుషులను సరిదిద్దుకొని పోవువారిని గూర్చిన సమాచారాల సన్నిహిత పరచిరి.వ్యాసుని ఘట్టాలను వర్ణించుచు , " ఈ విధమున వ్యాసమౌని యవివేకము సూపి యధర్మ కార్యమయ్యదనువ జేసె,వీడొక మహాత్ముడె వేద విభాగకర్తయే, " అని దిటవుగా చెప్పగలట్టి కవులెందరుందురో విజ్ణులూహించుకొందురు గాక?భారత ప్రశస్తి నొనర్చుచు , జయ శబ్ద నిర్వచన మొనర్చి అనల్ప కల్పనలు భారతాన చేరినవనియు యదార్ధ దృష్టి ప్రాకృత లోకాని కవసర మనియు ప్రబోధించిరి. వీరాస్తిక్య పరిజ్ఞానము కలవారేగాని మూఢముగ
ఉభయ భాషా పండితులుగా, ఉపాధ్యాయులుగా, విమర్శకులుగా, సాహితీవేత్తలుగా, సరస హృదయులుగా, కళాప్రపూర్ణులుగా,
విశ్వసించువారు కాదు. తమ భక్తిప్రపత్తుల నభివ్యక్త మొనర్చు కొనుచు , మ్రొక్కుబడి, మాస్వామి, వంటి గ్రంధ రాజాలను రచించిరి. సత్య నిరతిలో నిశ్చలాంతరంగాన నిరంతరం పరమాత్ముని ధ్యానింఛూటయే వీరి ప్రధానాశయం. అట్టి తలంపులున్నందున సూక్తులనుద్ధరించి సుకృతులుగా గణ్యత గాంచిరి .
కవి పండిత లోకానికి కాదర్శప్రాయులుగా , భాషా పోషకులుగా ప్రశస్తిగాంచిన సత్యనారాయణ చౌదరి గారికి జోహారులు.
రామాయణ రహస్యాలలో , "ప్రత్యంశము సమగ్రంగా పరిశీలించి మంచి సెబ్బరలు నిర్ణయించి మేలుగ్రహింపవలె," నని చాటిచెప్పిరేగాని ,స్తోత్రపాఠకుల వెంట వేసుకొని కల్పనా గరిమకు లొంగిపోలేదు. ఆర్ష కవులపై ధ్వజమెత్తి, గ్రంధాలగల పాఠాంతరాలకు, వ్యాఖ్యాతల నిర్ణయాలకు , ప్రచారకుల ప్రాబల్యానికి , గల విభేదములను చూపించి విజ్ఞులనిపించుకొన గలిగిరి. వంతలుపాడు వారిని భజగోవింద రాయిళ్ళను చెంత చేరనీయక ఆత్మశక్తి వలన నందరిని ఆకర్షించి యభిప్రాయాలను గ్రంధాల రూపాన రూపొందించిరి.ఇంకను కవిరాజు కళాఖండాలలోని సాహిత్యమును , సాంఘిక దృష్టిని విశద పరచిరి . వీరి విమర్శనమునకు నిస్వార్ధమునకిది నిదర్శనమే కాగలదు . భారత రామాయణాలు పవిత్ర భారతావనిలోపరమార్ధ సాధనాలుగా భావించి నిత్య పఠనం మాత్రమే చేయుచుండు వారికి వీరి గ్రంధాలు గొడ్డలిపెట్టువంటివి కావచ్చు. కాని సువిశాల దృక్పధంతో చారిత్రక విషయాలను సమీక్షించు వారికి , సారస్వత పరిశోధన మొనర్చు వారికి ప్రోత్సాహకములు , ప్రకృష్ట ప్రభోదకములు కాగలవు. భావ విప్లవాలతో వర్ధిల్లు లోకము యదార్ధానికై కృషి సల్పి భవ్య భారతమును నవ్యమొనర్చుకొందురు గాక?
వీరు బాల్యమాది విద్యావ్యాసంగమున సంపాదించిన సాహిత్యం సజ్జన సమ్మాన్యము సూరి జన
'''పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి రచన : ఆచార్య యార్లగడ్డ బాల గంగాధర రావు రచన :ఆచార్యయార్లగడ్డబాలగంగాధరరావు '''
స్తుత్యమునైనది. వీరు వైదిక వాఙ్మయమును తొలుత రచించి ధర్మశాస్త్రాల మర్మమెలయించిరి .
వివిధ నీతి కధాసారాల వెలార్చి విమర్శకాగ్రేసరులగుటయే గాక తమ దైవభక్తిని , గురుభక్తిని ,దేశభక్తిని ,
ప్రకటించుకొని మహాకవీంద్రులైరి. సత్యనారాయణ గారి వచన రచనా విధానము అనుసర ణీయము, ఆదర్శప్రాయమునైనది. అలతి
యలంతి వాక్యాలతో కధాగమనము సాగించుటలో వీరి భాషాపటిమ యాంధ్రినలంకరింపచేసినది.
సరళము , సరసము , శయ్యా సౌలభ్యముగల వచన రచన సాగించిన కవులలో ప్రధమ శ్రేణికి చెందినవారు.
గద్యంకవీనాం నికషం వదన్తి అనునాశయమును ప్రధానాంశముగ నేర్పరచుకొనియే ముమ్మొదట గద్య
రచనమునే సాగించిరి. అనువాదాలతో అర్ధౌచితిని భావ గాంభీర్యమును పొందుపరచుకొని యందముగా
వీరి రచన కొనసాగినది. పఠనాసక్తి విమర్శనాశక్తి విస్తరిల్లిన యనంత్రము పద్యరచన ప్రారంభించిరి.
వీరు పురాణాంశాలలోని వింతలను, విశేషాలను వివరించి తమ భావాల వెల్లడించుటలో నొకింతేని
సంశయం పడని విద్వన్నణులై, ఆయాకాలమందలి ధర్మాలలోని మర్మాల పరిశీలించిన పండిత
ప్రకాండులై, పద్య కవితారీతుల నాంధ్రలోకానికందించిన కవివరేణ్యులై, కళాప్రపూర్ణులై, సత్కీర్తి
నార్జించుకొనిరి. నిరంకుశాఃకవయః అను సూక్తి లోని సూనృతమును గ్రహించి భారత రామాయణాదు లంగల
కధాంశాల గైకొని విషయ పరిశీలన మొనర్చి విజ్ణలోకానికే కనువిప్పు కలిగించిరి. విమర్శనము సైతము
వితండ వాదమునకు పోక సశాస్త్రీయముగ సహేతుకముగా జరిపించిరి .
ఇక వీరిరచనా విశేషాల కొలదిగ మాత్రమే పరిశీలించుదుము.
కలిపురాణములో దుర్యోధనుని దొరతనమును వర్ణించుచు , "ఈ కతలన్నీ వాస్తములేయని యెంచగ వచ్చు
ద్రొల్లియాయాకవులెందరో తమ మహాకృతులందు వచించువానినే వ్రాసి చూపితిని గాని మదీయ కవిత్వ
కల్పనా పాకము గాదు" , అని తమ కవితారీతులకు గల కారణాల వెల్లడించి కల్పనలలో యదార్ఠము
లోపించినదని వక్కాణించిరి. మరియు "కవియగువాడు దాస్యమును కర్మము కాలి కవిత్వధోరణిన్ భువి
వెలయింప జ్రొచ్చిన పూర్వ విశేషముతోడి పక్షపాత విధము లెస్సగా బొరయు, దానిని భారతగాధ సాక్ష్యమే
యవును" , అని కవిపక్షపాతము వహించిన కలుగు దోషమును నిరూఊపించిరి . మరొకచోట "ఆవేశము
లేక ధర్మము వివేచన సేసిన నిగ్గు తేలెదిన్," అని లోకమునే నిగ్గు తేల్చవలసినదిగా నుగ్గడించిరి .
ఇట్లే వేరొక వర్ణనమున , "ఎదోగికురించి పూతలు సమున్నత ధోరణి బూయుచుండు, నాయా కధలిట్టి
వానికనయంబును బ్రాత్రములై వెలింగెడిన్,"అని తమ సునుశిత సువిశాల ధోరణిని సువ్యక్తమొనర్చిరి.
ఒకచో భీక్ష్ముని కధను వర్ణించుచు , "కుమారిలభట్టు దొట్టివిఖ్యాతుల శాస్త్రవేత్తలు ప్రకాశము సేసి
సకారణంగా నీతని నీతినెన్నరిది యీప్రజబుధ్ధినెఋంగ దేలొకో," అని పెద్దలు శాస్త్రవేత్తలగు వారి నుదాహరించి
గాధల లోని గకావికలకు చీకాకు చెందిరి.ఇంకొకచో క్షేత్ర బీజాల విభిన్న మార్గపు పోకడల దలంచి , "పురాణ
గాధలన్ యోజన చేసి చూడవలె నోరిమి దీక్షయు బూని నెవ్వడేన్ ," అని యనూచానముగా వ్యాప్తమగు
గాధల యెడ నుండవలసిన దీక్షను సూక్ష్మబుధ్ధిని విశద పరచిరి . ఒకచో వ్యాస సుతుల లోని విభేదమును
చర్చించుచు , "ఇట్లే సరిపెట్టుకొంచు కధ లెన్నియో గాసట బీసటయ్యెడిన్," అని ఏ చోటున కాచోట సమన్వ
యించుకొని కాలమును కాపురుషులను సరిదిద్దుకొని పోవువారిని గూర్చిన సమాచారాల సన్నిహిత పరచిరి.
వ్యాసుని ఘట్టాలను వర్ణించుచు , " ఈ విధమున వ్యాసమౌని యవివేకము సూపి యధర్మ కార్యమయ్యదనువ
జేసె,వీడొక మహాత్ముడె వేద విభాగకర్తయే, " అని దిటవుగా చెప్పగలట్టి కవులెందరుందురో విజ్ణులూహించు
కొందురు గాక?
భారత ప్రశస్తి నొనర్చుచు , జయ శబ్ద నిర్వచన మొనర్చి అనల్ప కల్పనలు భారతాన చేరినవనియు
యదార్ధ దృష్టి ప్రాకృత లోకాని కవసర మనియు ప్రబోధించిరి. వీరాస్తిక్య పరిజ్ఞానము కలవారేగాని మూఢముగ
విశ్వసించువారు కాదు. తమ భక్తిప్రపత్తుల నభివ్యక్త మొనర్చు కొనుచు , మ్రొక్కుబడి, మాస్వామి, వంటి
గ్రంధ రాజాలను రచించిరి. సత్య నిరతిలో నిశ్చలాంతరంగాన నిరంతరం పరమాత్ముని ధ్యానింఛూటయే వీరి
ప్రధానాశయం. అట్టి తలంపులున్నందున సూక్తులనుద్ధరించి సుకృతులుగా గణ్యత గాంచిరి .
రామాయణ రహస్యాలలో , "ప్రత్యంశము సమగ్రంగా పరిశీలించి మంచి సెబ్బరలు నిర్ణయించి మేలు
గ్రహింపవలె," నని చాటిచెప్పిరేగాని ,స్తోత్రపాఠకుల వెంట వేసుకొని కల్పనా గరిమకు లొంగిపోలేదు. ఆర్ష
కవులపై ధ్వజమెత్తి, గ్రంధాలగల పాఠాంతరాలకు, వ్యాఖ్యాతల నిర్ణయాలకు , ప్రచారకుల ప్రాబల్యానికి ,
గల విభేదములను చూపించి విజ్ఞులనిపించుకొన గలిగిరి. వంతలుపాడు వారిని భజగోవింద రాయిళ్ళను
చెంత చేరనీయక ఆత్మశక్తి వలన నందరిని ఆకర్షించి యభిప్రాయాలను గ్రంధాల రూపాన రూపొందించిరి.
ఇంకను కవిరాజు కళాఖండాలలోని సాహిత్యమును , సాంఘిక దృష్టిని విశద పరచిరి . వీరి
విమర్శనమునకు నిస్వార్ధమునకిది నిదర్శనమే కాగలదు . భారత రామాయణాలు పవిత్ర భారతావనిలో
పరమార్ధ సాధనాలుగా భావించి నిత్య పఠనం మాత్రమే చేయుచుండు వారికి వీరి గ్రంధాలు గొడ్డలిపెట్టు
వంటివి కావచ్చు. కాని సువిశాల దృక్పధంతో చారిత్రక విషయాలను సమీక్షించు వారికి , సారస్వత
పరిశోధన మొనర్చు వారికి ప్రోత్సాహకములు , ప్రకృష్ట ప్రభోదకములు కాగలవు. భావ విప్లవాలతో
వర్ధిల్లు లోకము యదార్ధానికై కృషి సల్పి భవ్య భారతమును నవ్యమొనర్చుకొందురు గాక?
'''పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి రచన : ఆచార్య యార్లగడ్డ బాల గంగాధర రావు '''
తెలుగు చదువుల మాగాణం లో ఎందరో మహానుభావులు . ఆధునికాంధ్ర సరస్వతిని తమ అమూల్య రచనలతో కైనేసిన విద్వద్విమర్శక మండలిలో ముఖ్యులు పండిత శ్రీ కొత్త సత్యనారాయణ దేశికులు. సాహితి సమారాధకులుగా , సాహితీరంగంలో వారు మెట్టని చోటు , పట్టని ప్రక్రియ లేదు . '''కవిగా ,పండితుడుగా,''''''నాటక కర్తలుగా ,కధకులుగా , సరస విమర్శకులుగా , సాహిత్యాభిలాషులందరకూ''' చిరపరిచితులు .అన్నింటికంటె మిన్న '''దేశికులుగా వారెందరికో విద్యాదానం చేసిన మహానుభావులు''' .ఉపాధ్యాయ పండిత పండిత పరిషత్తుకు కార్యదర్శిగా ,ఉపాద్యక్షులుగా , స్వసంఘానికి వారు చేసిన సేవ ఎంతో అమూల్యమైనది.
అటు జాతీయోద్యమానికి ఇటు సాహిత్యోద్యమానికి ఆటపట్టయిన గుంటూరు మండలం వీరిది. 1907 డిసెంబరు 31న వీరు తెనాలి తాలూక అమృతలూరులో,శ్రిమతి రాజరత్నమ్మ , బుచ్చయ్య చౌదరి గార్ల నోముల పంట గా జన్మించారు . ప్రాధమిక విద్యాభ్యాసానంతరం , స్వగ్రామం లోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాధ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి గావించారు . ఆపిమ్మట చిట్టిగూదూరు నారసింహ సంస్కృత కళాశాలలో నాలుగేండ్లు గురుకుల వాసం గావించి , 1929 లో ఉభయ భాషాప్రవీణ పూర్తి చేసి అటు జన్మ వంశానికి , ఇటు విద్యావంశానికి వన్నెచిన్నెలు చేకూర్చి ఉభయ వంశ దీపకులుగా ప్రశస్తి గాంచారు.పండిత పట్టం పొందినది మొదలు , పి.బి.ఎన్. కళాశాలలో తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసే వరకూ , దాదాపు నాలుగు దశాబ్దాలు అధ్యాపక వృత్తి నెరపి , ఎందరందరో శిష్యులకు తమ విద్యావిజ్ఞానాలను పంచిపెట్టిన మహామనీషి శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి.