ఎమెస్కో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Chavakiran (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
'''ఎమ్. శేషాచలం అండ్ కో''' (టూకీగా '''ఎమెస్కో''') వారు తెలుగు పుస్తక ప్రచురణ కర్తలు. 1970 ప్రాంతాల్లో "ఇంటింట గ్రంధాలయం", "ఇంటింట సరస్వతీ పీఠం" పేరిట చాలా తక్కువ ధరల్లో (2-3 రూపాయలకే) పుస్తకాలు ప్రచురించి ప్రజాదరణ పొందారు. "సంప్రదాయ సాహితి" పేరిట ప్రబంధాలు ప్రచురించారు.
[[వర్గం:సంస్థలు]]
|