పాల్కురికి సోమనాథుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: మానవిక తిరగవేత విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
||
పంక్తి 2:
'''పాల్కురికి సోమనాధుడు''' (1160 - 1240), [[శివకవి యుగం|శివకవి యుగానికి]] చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు [[మల్లికార్జున పండితారాధ్యుడు]], [[నన్నెచోడుడు]].
పాల్కురికి సోమనాధుడు
సోమనాథుడు [[వరంగల్లు]] సమీపంలోని [[పాలకుర్తి|పాల్కురికి]] గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే '''వీరశైవ దంపతులకు''' జన్మించాడు. జన్మతహా వీరశైవుడైన సోమనాథుడు గురువు [[కట్టకూరి పోతిదేవర]] వద్ద వీరశైవ/శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.
|